Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే సత్యానందరావు

కొత్తపేట : కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో ఈ రోజు జరిగిన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు,జనసేన ఇంచార్జ్ బండారు శ్రీనివాస్,రాష్ట్ర కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ పీవీ గణేష్ కుమార్,వాసురెడ్డి రాంబాబు, ఆకుల రామకృష్ణ,కె వి సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు.స్థానిక ప్రభుత్వ జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.అలాగే రావులపాలెం నారాయణ విద్యాసంస్థలు మరియు లుదియా కళాశాల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే ఎన్డీయే కూటమి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థించారు.అలాగే రాజశేఖర్ గెలుపు కోసం కృషి చేయాలని కూటమి నాయకులు,పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే సత్యానందరావు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గుత్తుల రాంబాబు, పాలూరి సత్యానందం,పి సత్యవతి,తోట స్వామి, అయినవిల్లి సత్తిబాబు మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

బహుజనుల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి కాన్షీరాం

Dr Suneelkumar Yandra

కాకినాడ జిల్లా మంత్రి, డిప్యూటీ సిఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించాలి.. – కలెక్టరేట్ వద్ద 8అంశాల ఫ్లెక్సీతో సామాజిక వేత్త నిరసన

Dr Suneelkumar Yandra

పిఠాపురం నియోజకవర్గానికి చెందిన యువకుడు దర్శకత్వంలో “శివాజ్ఞ”

ఏపీకి దూసుకొస్తున్న ముప్పు.. రేపటి నుంచి వర్షాలు

TNR NEWS

కేంద్రమంత్రితో సీఎం చంద్రబాబు భేటీ

TNR NEWS

కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేజ్రీవాల్

TNR NEWS