Category : తెలంగాణ
సూర్యాపేట: అంజనాపురి కాలనీలో పోలీసుల కార్డన్ సెర్చ్
సూర్యాపేట జిల్లా కేంద్రం అంజనాపురి కాలనీలో సోమవారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ నరసింహ ఆదేశాలతో డీఎస్పీ ప్రసన్న కుమార్ పర్యవేక్షణలో ఈ తనిఖీలు జరిగాయి. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా సరైన...
ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు
తెలంగాణ : రేవంత్ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి మంచి స్పందన వస్తోంది. ఇప్పటివరకు ఇళ్లకోసం దాదాపు 77 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. తొలి విడత L1లో సొంత...
ప్రతి పోలీస్ స్టేషన్కు ‘పోలీస్ మెంటార్’: వీసీ సజ్జనార్
తెలంగాణ : హైదరాబాద్లో ప్రజా భద్రత, మహిళా రక్షణను బలోపేతం చేసేందుకు, పౌరుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు సరికొత్త సంస్కరణలు చేపడుతున్నట్లు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి...
పూర్వ విద్యార్థులు సేవా గుణం అలవర్చుకోవాలి – ఘనంగా ఎండ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గురువై విద్యార్థుల సమ్మేళనం నాటి జ్ఞాపకాలు పంచుకొని ఆడి పాడి పొద్దంతా ఆనందంగా గడిపిన స్నేహితులు
పూర్వ విద్యార్థులు సేవా గుణం అలవర్చుకొని సమాజంలో నిరుపేద విద్యార్థులకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని ఆనాటి గురువులు తమ పూర్వ విద్యార్థులకు పిలుపునిచ్చారు. సూర్యాపేట మండల పరిధిలోని ఎడ్లపల్లి జిల్లా పరిషత్...
రక్తదాతలను సన్మానించిన గుండెపంగు రమేష్
కోదాడ :- ప్రపంచ రక్త దాతలు దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు కోదాడ పట్టణంలోని స్థానిక అమ్మ మెడికల్ ఏజెన్సీ వద్ద సూర్యాపేట జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు గుండెపంగు రమేష్ ఆధ్వర్యంలో కోదాడ పట్టణంలో...
మానవ జీవితంలో నడక చాలా ముఖ్యం – ఉడార్ట్ ఛైర్మన్ డాక్టర్ ఉమర్ ఆలీషా
హైదరాబాద్ : మానవ జీవితంలో నడక చాలా ముఖ్యం అని ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఉడార్ట్) ఛైర్మన్ డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. ఆదివారం ఉదయం ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్...
ఎస్ డబ్ల్యూ ఎఫ్ తోనే ఆర్టీసి కార్మికులకు న్యాయం సూర్యాపేట డిపో విస్తృత స్థాయి సమావేశంలో రీజియన్ కార్యదర్శి బత్తుల సుధాకర్ ఎస్ డబ్ల్యూ ఎఫ్ లో పలువురు కార్మికుల చేరిక
సూర్యాపేట :కార్మికుల వారధి -పోరాటాల సారథి స్టాఫ్ & వర్కర్స్ ఫెడరేషన్ ద్వారానే కార్మికులకు న్యాయం జరుగుతుందని ఆర్టీసీ పట్ల,, కార్మికుల సమస్యల పట్ల స్పష్టమైన అవగాహనతో,సమస్యల పరిస్కారం కోసం ముందుకు వెళుతున్న సంఘం...
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరుతో తీసిన గుంతలను వెంటనే పూడ్చాలి. నెలలు గడుస్తున్న రోడ్ల నిర్మాణం ఎందుకు పూర్తి చేయడం లేదు.? వర్షాకాలంలో పట్టణ ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలి. కొత్త రోడ్లు వేయాలి. _సిపిఎం వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్
సూర్యాపేట టౌన్: సూర్యాపేట మున్సిపాలిటీ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరుతో పట్టణంలో వేసిన రోడ్లను సైతం పగలగొట్టారని, నెలలు గడుస్తున్న రోడ్ల నిర్మాణం ఎందుకు చేపట్టడం లేదని, రానున్నది వర్షాకాలం దృశ్య ముందస్తు...
రేపటి నుంచే పాఠశాలలు ప్రారంభం
తెలంగాణ : జూన్ 15 నుండి 2026-27 విద్యాసంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులకు రవాణా ఇబ్బందులు లేకుండా అన్ని రూట్లలో తగినన్ని స్కూల్ బస్సులు నడపాలని టీజీఎస్ ఆర్టీసీ మేనేజింగ్...
నేటి నుంచి పాపికొండల బోటింగ్ నిలిపివేత
పాపికొండల బోటింగ్ను అధికారులు నేటినుంచి (ఆదివారం) తాత్కాలికంగా నిలిపివేశారు. పర్యాటక బోట్ల నిర్వహణ, భద్రతపై పలు ఆరోపణలు రావడంతో తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశంతో ఒక ఏపీ టూరిజం, 15 ప్రైవేట్ బోట్లను...
తెలంగాణలో రానున్న 2 గంటల్లో భారీ వర్షాలు: వాతావరణ శాఖ….
తెలంగాణ : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 2 గంటల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో...
జూన్ 26న దిష్టిబొమ్మ
హైదరాబాద్ : విభిన్న కథాంశంతో హార్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో ఆర్.గోపు బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దిష్టిబొమ్మ. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు, రచయిత, మ్యూజిక్...
తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు
తెలంగాణ రాష్ట్రాన్ని నైరుతి రుతుపవనాలు తాకాయి. గద్వాల జిల్లాలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మరో రెండు, మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ, తూర్పు...
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి ఈ నెల 10 న జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు జరిగే ధర్నా లను జయప్రదం చేయండి సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పిలుపు
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఐ పార్టీ కార్యకర్తలు రాజీలేని పోరాటం కొనసాగించాలని సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పిలుపునిచ్చారు సోమవారం నాడు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయం (ధర్మభిక్షం)...
తెలంగాణకు చేరువలో రుతుపవనాలు.. మూడు రోజుల పాటు వర్షాలు
మరో 2-3 రోజుల్లో తెలంగాణలోని పలు ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వచ్చే మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే...
తెలంగాణలో స్కూళ్ల రీఓపెన్ తేదీ మార్పు
తెలంగాణలో పాఠశాలల పునఃప్రారంభ తేదీని రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. ఈ నెల 12న ప్రారంభం కావాల్సిన స్కూళ్లు ఇప్పుడు జూన్ 15న తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు Government of Telangana అధికారిక...
ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలకు భారీ డిమాండ్
హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలకు ఈసారి భారీ డిమాండ్ నెలకొంది. పాలిసెట్ తొలి విడత సీట్ల కేటాయింపులోనే ఇప్పటికే 92 శాతం సీట్లు భర్తీ అయినట్లు అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా సీఎస్ఈ, ఈసీఈ,...
ఘనంగా టీడబ్ల్యూజేఎఫ్ నేత మామిడి సోమయ్య జన్మదిన వేడుకలు
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బ్లూసికేఫ్ వద్ద తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీ డబ్ల్యూజేఎఫ్)రాష్ట్ర వ్వవస్థాపక అధ్యక్షులు మామిడి సోమయ్య 60వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడబ్ల్యూజేఎఫ్ సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో...
టీపీటీఎఫ్ జిల్లా నూతన అధ్యక్షుడిగా బండారు శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక
తెలంగాణ ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం (టీపీటీఎఫ్) జిల్లా కార్యవర్గ సమావేశంలో బండారు శ్రీనివాస్ను జిల్లా నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులు రాపర్తి రామ నరసయ్య గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో...
రైతులకు లాభసాటి పంటలపై అవగాహన కల్పించాలి: జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకే ‘ప్రజా పాలన ప్రగతి నివేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. సూర్యాపేట మండలం రామన్నగూడెం గ్రామంలో...
ఓటు హక్కుపై బీజేపీ దాడి…. సర్ పేరుతో ఓటర్ల జాబితా ప్రక్షాళనకు బీజేపీ కుట్ర …. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమం….. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి….
సూర్యాపేట:రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రజలు కాపాడుకోవాలని, సర్ (ఓటర్ల జాబితా ప్రత్యేక ధ్రువీకరణ) పేరుతో మైనారిటీలు, దళితులు, ఆదివాసీల ఓట్లను తొలగించే ప్రయత్నం జరుగుతోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి...
తెలంగాణ అభ్యుదయానికి విద్యుత్ రంగమే చోదకశక్తి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఖమ్మం ఎన్పీడీసీఎల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఇనుగుర్తి శ్రీనివాసాచారి
వి ఆర్ కే వెంకట్రాజు కేశిరాజు ఖమ్మం, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఖమ్మం ఎన్పీడీసీఎల్ కార్యాలయంలో ఘనంగా, ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సూపరింటెండింగ్ ఇంజనీర్ ఇనుగుర్తి...
క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక దృఢత్వానికి ద్రోహదపడతాయి. :గ్రామీణ ప్రాంతాలలో క్రీడాకారులను వెలికి తీయడానికి ఈ క్రీడలు ఉపయోగపడతాయి డీఎస్పీ శ్రీనివాసరెడ్డి
కోదాడ : క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక దృఢత్వానికి ద్రోహదపడతాయని డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని తొగర్రాయి గ్రామంలో యలమర్తి అంబేద్కర్( కానిస్టేబుల్) ఆధ్వర్యంలో టిపిఎల్ లీగ్ క్రికెట్ సీజన్ 2...
తహసిల్దార్ కార్యాలయంలో ఫైర్ పై అవగాహన :ఫైర్ ఫై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి : తహసిల్దార్ సంతోష్ కిరణ్
కోదాడ : ప్రజా పాలన ప్రగతి ప్రణాళికల 99 రోజులలో భాగంగా స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో అగ్నిమాపక అధికారి కందుల డాక్టర్ బాబు ఆధ్వర్యంలో ఫైర్ ఫై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. ఈ...
విబిజిరామ్ జి బిల్లును వెంటనే రద్దు చేయాలి. పాత పద్ధతిలో ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు
సూర్యాపేట : వి బి జి రాంజీ బిల్లును రద్దుచేసి, పాత పద్ధతిలో ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిమట్టి పెళ్లి సైదులు డిమాండ్ చేశారు....
రహదారుల అనుసంధానమే గ్రామాల అభివృద్ధి :సర్పంచి బల్గూరి స్నేహ దుర్గయ్య
రహదారుల అనుసంధానమే గ్రామాల అభివృద్ధి రహదారులు ప్రజలకు అనుకూలంగా ఉన్నప్పుడే వారి వ్యాపారాలు, రాకపోకలు సజావుగా సాగుతాయని గ్రామ సర్పంచి బల్గూరి స్నేహ దుర్గయ్య అన్నారు. మండల పరిధిలోని గణపవరం గ్రామానికి, కాపుగల్లు గ్రామానికి...
పిల్లల భాగస్వామ్యం అభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర
కోదాడ మండల పరిధిలోని అల్వాలపురం గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్ర స్థాయిలో పిల్లల భాగస్వామ్యం అభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు...
ఐకేపీ కేంద్రాల్లో కాంటాలు పూర్తి..
మునగాల: మండలంలోని విజయరాఘవాపురం, నరసింహులగూడెం ఐకేపి కేంద్రాల్లో కాంటాలు పూర్తయినట్లు పనస భాస్కర్ మేస్త్రి తెలిపారు. దీంతో పూర్తైన సందర్భంగా శ్రీ తిరుపతమ్మ తల్లి దేవాలయం వద్ద కుంకుమ చల్లుకుని సంబురాలు నిర్వహించినట్లు తెలిపారు....
‘నా బంగారు కొండ’ పాట ప్రేక్షకులను అలరిస్తుంది : హీరో గెడ్డం చిరంజీవి
హైదరాబాద్, ఏప్రియల్ 24 : సినీ గేయ రచయిత అక్షయ్ కృష్ణ రచించి పాడిన “నా ముద్దుల బంగారు కొండ” పాటలో తాను హీరోగా నటించడం జరిగిందని, ఈ పాట ప్రేక్షకులను అలరిస్తుందని ఈ...
జీవనది ఫౌండేషన్ యమునా నది పుష్కరాల పోస్టర్ ఆవిష్కరించిన ఉమర్ ఆలీషా
హైదరాబాద్, ఏప్రియల్ 19 : ఉమర్అలీషా రూరల్ డెవలప్ మెంట్ ట్రస్ట్ ,జీవనది ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో రాబోయే యమునా నది పుష్కరాల సందర్భంగా జీవనది ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఇంటి లక్ష్మీ దుర్గ...
మానవత్వమే మతం – మానవత్వమే ఈశ్వరత్వము : పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా
ఘనంగా వైశాఖ మాస మహా సభ ఆకట్టుకున్న చిన్నారుల నృత్యాలు హైదరాబాద్, ఏప్రియల్ 19 : మానవత్వమే ఈశ్వరత్వము అని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్...
జీవనది ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు
పలువురు ప్రముఖులకు పురస్కారాల ప్రధానం హైదరాబాద్, ఏప్రియల్ 15 : రాజ్యాంగ నిర్మాత, అణగారిన వర్గాల ఆశాదీపం డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా హైదరాబాద్ అబిడ్స్ లోని సూర్యలోక్...
ఆర్టిజన్లను కన్వర్షన్ చేయాలి… ప్రభుత్వం వెంటనే జాక్ తో చర్చలు జరపాలి.. భూపాల్ CITU రాష్ట్ర ఉపాధ్యక్షులు
సూర్యాపేట: తెలంగాణ రాష్ట్రంలోని 20 వేల మంది ఆర్టిజన్లు మరో అయిదు వేల మంది ఔట్సోర్సింగ్ పీస్ రేటు బిల్ కలెక్టర్లు అన్ మాన్ వర్కర్లు రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. గత ఆరు రోజులుగా...
అర్హులైన పేదలందరికీ ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి
సూర్యాపేట: అర్హులైన పేదలందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో జరిగిన ఐద్వా...
రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ఉద్యమించాలి… అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న పాలకులు… KVPS జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి…
భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం దళితులు ఐక్యంగా ఉద్యమించాలని కేవీపీఏస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి పిలుపునిచ్చారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి 135 జయంతి మంగళవారం రాత్రి కోదాడ మండలం...
ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన నారాయణ కాలేజ్ విద్యార్థులు
ఇంటర్ పరిక్ష ఫలితాలలో నారాయణ కాలేజ్ సూర్యాపేట విద్యార్దులు ప్రధమ సంవత్సరం ఎంపిసి నందు ముగ్గురు విద్యార్దినులు కన్నెకంటి రుత్విజ, జాహ్నవి, షెక్ ముని బానాజ్ లు 470 కి గాను 468 మార్కులు...
యువతకు క్రీడా స్ఫూర్తి పెంచేందుకు గౌతమీపురం క్రీడాకారులకు టీ షర్ట్లు పంపిణీ చేసిన బూర్గంపాడు సర్పంచ్ మంద నాగరాజు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలోని గౌతమీపురం కాలనీ నందు సాయికిరణ్ 11 జట్టుకు టీ షర్ట్లు పంపిణీ చేసిన బూర్గంపాడు సర్పంచ్ మందా నాగరాజు అనంతరం వారు మాట్లాడుతూ యువత చెడు...
గుండెపురి ఉపేందర్ కుటుంబానికి అండగా ఉంటాం… సర్పంచ్ కొలిశేట్టి రాంబాయమ్మ బుచ్చిపాపయ్య…
మునగాల మండల పరిధిలోని తాడ్వాయి గ్రామానికి చెందిన గుండెపురి ఉపేందర్ కుటుంబానికి అండగా ఉంటాం అని స్ధానిక సర్పంచ్ కొలిశేట్టి రాంబాయమ్మ బుచ్చిపాపయ్య అన్నారు.ఇటివల రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన గుండెపురి ఉపేందర్...
వికలాంగుల చెంతకు వీరయ్య -2 ప్రోగ్రామ్ పేరుతో ప్రత్యేక గ్రీవెన్స్ లు ఏర్పాటు
హైదరాబాద్, ఏప్రియల్ 04 : వచ్చే సోమవారం నుండి ప్రారంభం ఉత్తర తెలంగాణలో రెండు రోజులు మరియు దక్షిణ తెలంగాణలో రెండు రోజులు కార్యక్రమంకి వికలాంగుల కార్పొరేషన్ ఛైర్మన్, వికలాంగుల ముద్దు బిడ్డ ముత్తినేని...
యమునా నది పుష్కర పురస్కారం అందుకున్న డాక్టర్ సునీల్ కుమార్ యాండ్ర
పిఠాపురం, మార్చి 23 : ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జీవనది ఫౌండేషన్ వారు తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నిర్వహిస్తున్న...
తీర్చలేని ఋణం
మాటలకే అందని కొన్ని అద్భుతమైన పదాలు ఉంటాయి చేతలలో చూపించలేని అద్భుతమైన వాస్తవాలు ఉంటాయి అర్థంపర్థం లేని ఆలోచనలతో అవాస్తవాలు నిజమనుకునే భ్రమలు తారసపడతాయి కానీ చెక్కుచెదరని ఒక ప్రేమ ఉంటుంది చెరపలేని కొన్ని...
*పసిపాప మరణానికి కారణమైన వారిపై హత్య నేరం కేసు పెట్టాలి* *బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి* *పెత్తందారులకు కొమ్ము కాసిన SI, CI పోలీసులను విధుల నుండి తప్పించాలి* *తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు డిమాండ్….
సూర్యాపేట:నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర జాతరలో దళిత, రజక కుటుంబాలను అడ్డుకోవడంతోపాటు పసి పాపను తొక్కి చంపిన పెత్తందారులను హత్య నేరం కింద వెంటనే అరెస్టు చేయాలని , బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని,...
రణపంగ శ్రవణ్ పూలేకు గౌరవ డాక్టరేట్* *నేటి సామాన్యుడికి దక్కిన అరుదైన గౌరవం* *ప్రజా సమస్య పైన వివిధ సామాజిక కార్యక్రమాలకు చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు ప్రదానం.* *లయన్ డాక్టర్ ఆకుల రమేష్ చేతుల మీదుగా డాక్టరేట్ ప్రధానం* *ఈ గౌరవం నా ఒక్కడిది కాదు… నన్ను నమ్మిన ప్రతి ఒక్కరి విజయం* *ఈ అవార్డు నాకు మరింత బాధ్యతను పెంచింది రణపంగ శ్రవణ్ పూలే
పెన్ పహాడ్ మండలం లింగాల గ్రామానికి చెందిన రణపంగా శ్రవణ్ పూలే అతి చిన్న వయసులోనే సామాజిక మరియు రాజకీయ వివిధ రంగాల్లో శక్తితో సమాజంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బహుజన విద్యార్థి నాయకుడు...
జగన్నాధపురం పాఠశాలను ఎం. ఈ. ఓ ఆకస్మిక తనిఖీ
మునగాల మండల పరిధిలోని జగన్నాధపురం ప్రాథమికోన్నత పాఠశాలను మంగళవారం నాడు మండల విద్యాధికారి పి. వెంకటేశ్వర్లు ఆకస్మికంగా పర్యవేక్షించినారు ఈ సందర్భంగా పలు రిజిస్టర్లను, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా* జాతీయ విద్యా పరిశోధన...
సమస్యల పరిష్కారానికి కృషి…..
*సమస్యల పరిష్కారానికి కృషి…..* మునగాల: గ్రామంలలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని సర్పంచి కుంచం ఇందిరా, నర్సయ్య అన్నారు. మునగాల మండలంలోని నర్సింహులగూడెంలో గతంలో ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ లో ...
ఘనంగా డా ఉమర్ ఆలీషా జన్మదిన వేడుకలు
కొంపల్లిలో జ్ఞాన చైతన్య సభ హైదరాబాద్, ఫిబ్రవరి 01 : శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి వారి 60వ జన్మదిన వేడుకలు హైదరాబాద్...
బాధితుల ఇంటి వద్ద నుండి తొలి FIR నమోదు చేసిన సూర్యాపేట జిల్లా పోలీస్. _ఇంటి వద్దే FIR.. తొలి కేసు నమోదు చేసిన సూర్యాపేట జిల్లా నడిగూడెం పోలీసులు.
బాధితుల ఫిర్యాదుపై ఇంటికి వెళ్లి ఫిర్యాదు స్వీకరించి అక్కడే FIR నమోదు చేయడం కార్యాచరణ అమలు చేయడంలో భాగంగా నడిగూడెం పోలీసులు జిల్లాలో మొదటి కేసు నమోదు చేసినారని ఎస్పీ నరసింహ ఐపిఎస్ తెలిపారు....
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే సిపిఎం అభ్యర్థులను గెలిపించండి. ప్రశ్నించే గొంతులకు పట్టం కట్టండి. కలిసివచ్చే లౌకిక శక్తులతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాం…. సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి
సూర్యాపేట: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట...
ఏలూరి పార్వతి అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముగ్గల పోటీలు
మోతె : సంక్రాంతి పండుగ సందర్భంగా మోతె మండల పరిధిలోని సర్వారం గ్రామంలో ఏలూరి పార్వతి అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామంలో ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలలో గెలుపొందిన...
మానవత్వం చాటుకున్న లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్
కోదాడ మండల పరధిలోని నల్లబండగూడెం గ్రామానికి చెందిన గోపి(13) మూడు సం.ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో పూర్తిగా మంచానికే పరిమితమై ఏమి చెయ్యలేని స్థితి. బాబు చికిత్సకు డబ్బులు లేక, కుటుంబ పోషణే...
కేవిపిఎస్ ఆధ్వర్యంలో ఘనంగా సావిత్రిబాయి పూలే 195వ జయంతి కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి
భారతదేశంలో శూద్రులు అస్పృశ్యుల మహిళ విద్యను నిరాకరించిన మనుస్మృతిపై పోరాడి మహిళలకు చదువు నేర్పిన మహాయోధురాలు సావిత్రి భాయి పూలే అని వారి ఆశయం సమానత్వమేనని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి...
నేటి మహిళలు సావిత్రి బాయ్ పూలే నీ ఆదర్శంగా తీసుకోవాలి సూర్యాపేట బీసీ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పోలోజు మహేష్ చారి
సావిత్రిబాయ్ పూలె 195వ జయంతిని వెంకటసాయి పారామెడీకల్ కళాశాలలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సావిత్రిబాయ్ పూలె చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించి స్వీట్లు...
ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి మహిళా ఉపాధ్యాయ దినోత్సవం
చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతోత్సవం సందర్భంగా మహిళ ఉపాధ్యాయ దినోత్సవం సంఘమిత్ర ఎడ్యుకేషనల్ చారిటబుల్ సొసైటీ సూర్యాపేట ఆధ్వర్యంలో తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళ డిగ్రీ కళాశాల సహకారంతో కళాశాలలో మహిళ ఉపాధ్యాయ...
వినియోగదారుల మన్నలను పొందాలి మాజీ మంత్రి సూర్యపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి కన్నుల పండుగగా నాని మొబైల్స్, యాక్సెసరీస్ ప్రారంభం
వినియోగదారులకు మెరుగైన సేవలను అందించి వారి మన్నలను పొందాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నాని మొబైల్స్ అండ్ యాక్సెసరీస్...
ప్రజా సమస్యల పరిష్కారమే సిపిఐ ఎజెండా సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు
ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు చేస్తుందని అదే పార్టీ ఎ జెండా అని సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం మండల కేంద్రంలో జెర్రిపోతుల గూడెం గ్రామంలో ఉద్దండు...
రణపంగ శ్రవణ్ పూలే ని ఆశీర్వదించిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన సూర్య పేట MLA
ప్రజల్లో సేవా పథంలో తనదైన ముద్ర వేస్తున్న BSFI యువ నాయకుడు,స్థానిక ఎన్నికల్లో తనదైన. వ్యూహం తో రాజకీయం.నడిపిన. శ్రవణ్ వీడియోలు తను సోషల్ మీడియాలో ఎంతగానో నచ్చాయని యువకునిగా నీకు మంచి రాజకీయ...
మహాత్మగాంధీని మరోసారి హత్య చేసిన కేంద్ర బిజెపి ప్రభుత్వం మునగాల మండలం నరసింహుల గూడెం జిల్లా కమిటీ సభ్యురాలు, గ్రామ కార్యదర్శి……
అధికారంలో వున్న బిజేపి ప్రభుత్వం మహాత్మా గాంధీని మరోసారి హత్యచేశారని జిల్లా కమిటీ సభ్యురాలు విజయలక్ష్మి గారు మరియు గ్రామ శాఖ కార్యదర్శి కొండారెడ్డి గారు అన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ...
పదహారు రోజుల పండుగ చిత్ర బృందం ఆధ్వర్యంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
హైదరాబాద్ : 2026 ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా సినీ దర్శకుడు సాయికిరణ్ అడివి చిత్ర బృందం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రథా పిక్చర్స్, సాయి సినీ చిత్ర సంయుక్త బ్యానర్లపై...
ఆచార్య చింతకింది సద్గుణకి ‘కల్చరల్ ప్రిజర్వేషన్ అండ్ నాలెడ్జ్ ఎక్సలెన్స్ అవార్డు’
హైదరాబాద్, డిసెంబర్ 23 : ప్రచారం మీడియా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్త్రీ శక్తి ప్రతిభ పురస్కారాలు – 2025’ కార్యక్రమంలో ఆచార్య చింతకింది సద్గుణకి ‘కల్చరల్ ప్రిజర్వేషన్ అండ్ నాలెడ్జ్ ఎక్సలెన్స్ అవార్డు–2025’ను...
ఏకదంత – ది స్కూల్ ఆఫ్ ఏన్షెంట్ స్టడీస్కు ‘కల్చరల్ పార్టనర్ అవార్డ్’ – ప్రచారం మీడియా ‘స్త్రీ శక్తి ప్రతిభ పురస్కారాలు–2025’
హైదరాబాద్, డిసెంబర్ 23 : ప్రచారం మీడియా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్త్రీ శక్తి ప్రతిభ పురస్కారాలు – 2025’ కార్యక్రమంలో ఏకదంత – ది స్కూల్ ఆఫ్ ఏన్షెంట్ స్టడీస్ సంస్థకు కల్చరల్...
వి. ఎన్. జీవితం స్ఫూర్తిదాయకం*….. *జిల్లా సమగ్ర అభివృద్ధిలో విఎన్ పాత్ర మరువలేనిది.*…. *సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి
సూర్యాపేట: నల్లగొండ జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, పీడిత తాడిత పేద ప్రజల హక్కుల కోసం తన జీవితాంతం పోరాటం చేసిన మల్లు వెంకట నరసింహారెడ్డి (వి ఎన్) జీవితం స్ఫూర్తిదాయకం అని సిపిఎం...
కర్ల రాజేష్ కుటుంబాన్ని పరామర్శించిన మాదిగ లాయర్స్ ఫెడరేషన్
కోదాడ పట్టణంలో ఇటీవల అనుమానస్పదంగా మృతి చెందిన కర్ల రాజేష్ కుటుంబాన్ని జాతీయ మాదిగ లాయర్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు భైరపాక జయకర్, మాదిగ లాయర్స్ ఫెడరేషన్ జాతీయ...
రైలు ఆహార దందా అంతమిచ్చేందుకు IRCTC కొత్త ప్లాన్!
ప్రయాణికుల నుంచి వస్తున్న ఫిర్యాదులు ఒకటే – ప్రీమియం రైళ్లలో టీ, కాఫీ, బిర్యానీలు అంటే ఆకాశమే ధర పాడుతోంది. మెనూ రేట్లకు, కౌంటర్ రేట్లకు పోలిక లేకుండా పోయింది. ఈ గందరగోళానికి అడ్డుకట్ట...
కుప్టీ ఘాటులో లారీ–బస్సు ఢీ : ఇద్దరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుప్టీ ఘాటు వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న లారీ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొనడంతో ఘటన స్థలంలోనే ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు....
కొడంగల్ను ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ హబ్గా మార్చనున్నాం: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్లో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు చదువుకోసం కొడంగల్కు వచ్చేలా భారీ స్థాయిలో విద్యా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని సీఎం వెల్లడించారు....
దళిత యువకుడు రాజేష్ మృతిపై సమగ్ర విచారణ జరపాలి… *జైలు నుండి పోలీసుల ద్వారా హాస్పిటల్ కి వెళ్ళిన రాజేష్ మృతి చెందితే ప్రభుత్వ అధికారులు కుటుంబాన్ని పరామర్శించకపోవడం సరి కాదు… దళితుల పట్ల పోలీస్ అధికారుల చిన్న చూపు తగదు… రాజేష్ కుటుంబానికి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి… KVPS జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి డిమాండ్…
కోదాడ,చిలుకూరు పోలీసుల నిర్లక్ష్యం మూలంగా మృతి చెందిన కోదాడ గాంధీనగర్ కు చెందిన దళిత యువకుడు కర్ల రాజేష్ మృతి పై సమగ్ర విచారణ జరపాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి...
2026 జనవరి 25 నుండి 28 వరకు హైదరాబాదులో జరిగే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం 14 వ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి… ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి….
చివ్వెంల:2026 జనవరి 25 నుండి 28 వరకు హైదరాబాదులో జరిగే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం 14 వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఈ రోజు సూర్యాపేట జిల్లా సూర్యాపేట టు...
సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. అధికారిక ఉత్తర్వులు జారీ
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం సర్వం సిద్ధమైంది. డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలుపడంతో సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్లకు విధివిధానాలను ఖరారు చేస్తూ ఇవాళ ప్రభుత్వ ప్రధాన...
పాత పద్ధతిలోనే పంచాయతీ రిజర్వేషన్లు.. 50% మించకుండా అమలు..!_
_50% మించకుండా అమలు.. రొటేషన్ విధానంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా కోటా_ _2011 జనగణన, 2024 కులగణన_ _డేటాను ఆధారంగా చేసుకోవాలి_ _పంచాయతీరాజ్ శాఖ_ _గైడ్లైన్స్.._ జీవో 46 విడుదల _వార్డు...
ప్రజల భద్రతకై పోలీసు తపన. – కుటుంబాల కోసం స్వియరక్షన జాగ్రత్తలు తప్పనిసరి. – ప్రతి ప్రయాణం సురక్షిత గమ్యం చేరాలి. – క్రాసింగ్ ల వద్ద రోడ్డు దాటడంలో స్థానిక ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. -… నరసింహ ఐపిఎస్, ఎస్పీ సూర్యాపేట జిల్లా.
రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుంది, దీనిలో భాగంగా రాత్రింబవళ్లు పెట్రోలింగ్ నిర్వహిస్తూ పటిష్టంగా తనిఖీలు నిర్వహిస్తుంది, రోడ్డు ప్రమాద స్థలాలను పరిశీలిస్తూ...
నేడు సాయిబాబా శతజయంతి వేడుకలు
సూర్యాపేట : భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి శతజయంతి వేడుకలను జిల్లా కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయం ఎదురుగా గల సత్రం బజారులో ఆదివారం ఘనంగా నిర్వహించనున్నట్లు శ్రీ సత్య సాయి సేవా...
బాల్య వివాహలు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవు జిల్లా సంక్షేమ అధికారి కే. నర్సింహారావు
స్థానిక చివ్వేంల మండల పరిధిలోని మున్యానాయక్ తండా నందు మహిళా శిశు సంక్షేమ శాఖలోని మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమo నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా విచ్చేసిన...
బొంత శ్రీనివాస్ రెడ్డి స్ఫూర్తితో పాలకుల అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి
సూర్యాపేట: డివైఎఫ్ఐ ఉమ్మడి నల్లగొండ జిల్లా నాయకులు, తాడువాయి సింగిల్ విండో మాజీ చైర్మన్ మునగాల మండలం నరసింహుల గూడెం గ్రామానికి చెందిన బొంత శ్రీనివాస్ రెడ్డి స్ఫూర్తితో పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక...
మారేడుమిల్లి ఘటనపై సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలి పౌర హక్కుల సంఘం
ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ ఘటనపై పౌర హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ ఘటనలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా అధికారులు గుర్తించిన...
వ్యవసాయ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర శాసన చట్టం చేయాలి._ _కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ కార్మికులకు ఇస్తామన్న ఏడాదికి 12,000 వెంటనే అమలు చేయాలి._ వ్యవసాయ కార్మికులకు విద్య, వైద్యం ఉచితంగా అందించాలి._ _తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి._ నాగయ్య డిమాండ్
సూర్యాపేట: సంపదను సృష్టిస్తూ దేశానికి అన్నం పెట్టే వ్యవసాయ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర శాసన చట్టం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి. నాగయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్...
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి. ఐకెపి కేంద్రాలలో ఉన్న ధాన్యాన్ని కాంట వెయ్యాలి. వరి, పత్తి, మిర్చి, ఇతర వాణిజ్య పంటలు కోల్పోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి. రైతాంగానికి నష్టపరిహారం చెల్లించాలి. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్ మెంట్, స్కాలర్ షిపులను వెంటనే విడుదల చేయాలి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి….
సూర్యాపేట: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసి ఐకెపి కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యాన్ని కాంట వేసి లిఫ్ట్ చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని...
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మౌలిక సమస్యలు పరిష్కరించాలి. -తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టి పెల్లిసైదులు
: మోతె మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నెలకొన్న మౌలిక సమస్యలు వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టి పెల్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు....
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మౌలిక సమస్యలు పరిష్కరించాలి. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టి పెల్లిసైదులు
మోతే : మోతే మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నెలకొన్న మౌలిక సమస్యలు వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టి పెల్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్...
విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్లో ఉన్న 8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి పివైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి రవి
ఇంజనీరింగ్, ఫార్మసీ, డిగ్రీ, పీజీ విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్ మెంట్ విడుదల చేయాలని ప్రగతిశీల యువజన సంఘం (పి వై...
ఉపాధి హామీ సోషల్ అడిట్ ఇంటింటి సర్వే పాల్గొని పరిశీలిస్తున్న డి.ఆర్.పి రేచల్
మోతె : ఎంజిఎన్ఆర్ఇజిఎ ఉపాధి హామీ సామాజిక తనిఖీ ప్రక్రియలో భాగంగా మోతె మండల కేంద్రంలో ఇంటింటి సర్వే నిర్వహించారు.సర్వేలో సోషల్ ఆడిట్ డి.ఆర్.పి రేచల్, సిబ్బంది శిరీష లు పాల్గొని ఇంటింటికి వెళ్ళి...
*అదుపుతప్పి కారు బోల్తా.. ఒకరి మృతి*
మోతె, నవంబర్5( TNR NEWS ) : కుక్కను తప్పియ్యబోయి కారు అదుపుతప్పి ఒకరి మృతి సంఘటన మోతె మండల పరిధిలోని మామిళ్ళగూడెం గ్రామంలోనీ సబ్ స్టేషన్ (ఈద్గా) సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు...
పంట నష్టపరిహారం కచ్చితంగా ఇవ్వాల్సిందే -కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్
మోతె, నవంబర్ 5 ( TNR NEWS ) : రైతులు పండించిన పంటలకు నష్టపరిహారం కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఖచ్చితంగా ఇవ్వాలని కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్...
అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. -స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించాలి. -జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ను ఓడించేందుకు వికలాంగుల శ్రేణులు సన్నద్ధం కావాలి. -బీవీహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్
హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చని స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన తీరును నిరసిస్తూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ను...
*ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని నవంబర్7,8 తేదీలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో జరిగే సర్వేలను* *జయప్రదం చేయండి.* *తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు*
సూర్యాపేట: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 7, 8 తేదీలలో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సర్వేలు నిర్వహిస్తున్నామని ఈ సర్వేలను విజయవంతం...
*హత్యా రాజకీయాలను ఖండించండి* *ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మాజీ రాష్ట్ర కార్యదర్శి సామినేని రామారావు ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి* *తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు*
సూర్యాపేట:హత్య రాజకీయాలు తో ప్రజా ఉద్యమాలను ఆపలేవు అని ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం మాజీ రాష్ట్ర కార్యదర్శి సామినేని రామారావు హత్య ఘటన అత్యంత ఆందోళన కలిగించే విధంగా ఉందని తెలంగాణ వ్యవసాయ...
*మొంథా తుపాన్ వలన నష్టపోయిన రైతులను ఆదుకోవాలని నవంబర్ 3న కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి* తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి
సూర్యాపేట:మొంథా తుపాన్ ప్రభావంతో భారీ వర్షాలు,వరదలు ,ఈదురు గాలులు వల్ల జిల్లా వ్యాప్తంగా వేలాదిఎకరాల్లో వ్యవసాయ పంటలు, ఉద్యాన పంటలు నష్టపోయాయని దెబ్బతిన్న పంటలను సర్వే జరిపి రైతాంగానికి నష్టపరిహారం వెంటనే అందించాలని డిమాండ్...
*విద్యార్థులకు పాఠాలు బోధించిన సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్*
విద్యార్థులు కనబడగానే ఉపాధ్యాయుడిగా మారిపోతారు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్. సూర్యాపేట జిల్లా, జాజిరెడ్డిగూడెం మండలం, రామన్నగూడెం ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. 4, 5వ తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో...
హైదరాబాద్: నేడు భారీ వర్షాలు
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్, మేడ్చల్, హన్మకొండ, మంచిర్యాల, సంగారెడ్డి, వికారాబాద్, వరంగల్ జిల్లాల్లోనూ వానలు కురుస్తాయని అంచనా వేస్తూ ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఈ జిల్లాల్లో ఒకటి రెండు...
*అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి.* *సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి*
సూర్యాపేట:అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడిసి ముద్దయి రైతుల కష్టార్జిత పంట నష్టపోతున్నదని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు...
అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి
మోతె : మండల కేంద్రంలొనీ రైతు ఉత్పత్తిదారుల కేంద్రంలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పలువురు డైరెక్టర్ లు, రైతులు ఆఫీస్ ముందు మంగళవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు...
మెగా జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలి :కరపత్రాలు పంచుతున్న కాంగ్రెస్ నాయకులు
కోదాడ, అక్టోబర్ 23: ది 25.20.25 శనివారం హుజూర్ నగర్ పట్టణంలో మంత్రివర్యులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సారధ్యంలో 200పైగా ప్రైవేట్ కంపెనీలు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నాయి. ఇట్టి జాబ్ మేళా...
కోదాడ పట్టణ, నియోజకవర్గ నిరుద్యోగులకు గొప్ప సువర్ణ అవకాశం
కోదాడ, అక్టోబర్ 23: ఈ నెల 25న హుజుర్ నగర్ పట్టణం లో పెర్ల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్ లో ఎస్ఎస్సిఎల్, డిఈఈటి సౌజన్యంతో మంత్రివర్యులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సారధ్యం లో...
పందుల కపరులపై మునిసిపల్ కమిషనర్ చెస్తున్న దాడులు ఆపాలి
నారాయణపేట జిల్లా మద్దూర్ మునిసిపల్ కేంద్రంలోని తహిసిల్దార్ కార్యాలయం ముందు ఎరుకలి పందుల పెంపకందారులు మరియు ప్రజాసంఘాలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పందుల పెంపకందారుడు బలప్ప మాట్లాడుతూ మేము పందులను పెంచుకొని జీవనోపాధి...
ఘనంగా ఎస్.ఆర్. శంకరన్ ఐఏఎస్ జయంతి
మోతె, అక్టోబర్ 22(ఆంధ్రప్రభ) : ఎస్.ఆర్.శంకరన్ ఐఏఎస్ జయంతి సందర్భంగా స్వేరోస్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ (స్వేరోస్ డే) సందర్భంగా మోతె మండల కేంద్రంలో స్వేరోస్ నెట్వర్క్ సూర్యాపేట జిల్లా కోశాధికారి జిల్లపల్లి శివకృష్ణ, స్వేరోస్...
ఇందిరమ్మ ఇళ్లలో వికలాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలి. -బీవీహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్
మోతె, అక్టోబర్ 22 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లలో వికలాంగులకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి అర్హులైన వికలాంగుల అందరికీ ఇల్లు మంజూరు చేసేలా కృషి చేయాలని మోతె మండలం...
ఆరుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్
పేకాట ఆడుతున్న అరుగురిని అరెస్టు చేసిన సంఘటన చివ్వేంల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా చివ్వేంల పోలీస్ స్టేషన్ పరిధి బీబీగూడెం శివారులో ఆరుగురు వ్యక్తులు...
ఐకెపి కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి. తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి
సూర్యాపేట: వరి కోతలు ప్రారంభమైతున్నందున ప్రభుత్వం అన్ని గ్రామాలలో యుద్ధ ప్రాతిపాదికన ఐకెపి కేంద్రాలను ప్రారంభించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం సూర్యాపేట జిల్లా...
తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా కందాల శంకర్ రెడ్డి ఎన్నిక…
సూర్యాపేట: తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామానికి చెందిన కందాల శంకర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు గురువారంఒక ప్రకటనలో తెలిపారు. ఈయన గతంలో విద్యార్థి, యువజన సంఘాలలో...
పార్దివ రథాల సంఖ్యను పెంచాలి. సిపిఎం వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్
సూర్యాపేట టౌన్: రోజురోజుకు దిన, దిన అభివృద్ధి చెందుతున్న సూర్యాపేట పట్టణంలో పార్థివ రధాలు మూడే ఉండటంవల్ల పట్టణ ప్రజలు ఇబ్బందులకు గురైతున్నారని వాటి సంఖ్యను ఆరుకు పెంచాలని సిపిఎం పార్టీ వన్ టౌన్...
_వ్యవసాయ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర శాసన చట్టం చేయాలి._* *_కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ కార్మికులకు ఇస్తామన్న ఏడాదికి 12,000 వెంటనే అమలు చేయాలి._* *_వ్యవసాయ కార్మికులకు విద్య, వైద్యం ఉచితంగా అందించాలి._* *_తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి._ నాగయ్య* *డిమాండ్*
సూర్యాపేట: సంపదను సృష్టిస్తూ దేశానికి అన్నం పెట్టే వ్యవసాయ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర శాసన చట్టం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి. నాగయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్...
