Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

కోదాడ మైనార్టీ గురుకుల పాఠశాల సందర్శించిన జిల్లా కలెక్టర్

విద్యార్థులు కష్టపడి చదివి పాఠశాలకు గుర్తిపు తీసుకోని రావాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ అన్నారు.గురువారం

కోదాడలో మైనార్టీ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించి ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరము ఎంపీసీ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారి సామర్థ్యాలను పరిశీలించి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కళాశాలలో ఏమైనా సమస్యలు ఉన్నాయా,ఎలా చదువుతున్నారు కళాశాలలో భోజనం సరిగా ఉంటుందా పాఠాలు అర్థమవుతున్నాయా, ఏమైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని.వారిలో విద్య పట్ల ప్రేరణ,ఆసక్తి కలిగేలా ఉద్బోధించారు.పాఠశాల హాస్టల్ నిర్వహణను పరిశీలించారు.స్టోర్ రూమ్ నందు బియ్యం, కూరగాయలను పరిశీలించి మెను ప్రకారం వండిన అన్నం,కూరలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. తదుపరి విద్యార్థులతో గ్రూప్ ఫోటో దిగారు.

Related posts

రేపు తెలంగాణ బంద్‌కి పిలుపునిచ్చిన తీన్మార్ మల్లన్న

TNR NEWS

ప్రజలు అనుకున్నదే నేను మాట్లాడాను – ఎన్నికలు ఎప్పుడొచ్చినా బి ఆర్ ఎస్ ప్రభుత్వం రావడం,  సీఎం కెసిఆర్ కావడం ఖాయం

TNR NEWS

ఉపాధ్యాయుల కృషితోనే ప్రభుత్వ విద్య బలోపేతం

TNR NEWS

ముస్లిం సోదరులకు అల్లా దీవెనలు మెండుగా ఉండాలి

TNR NEWS

గజ్వేల్ పట్టణంలో ఫిష్ ఫుడ్ కోర్ట్ ప్రారంభం

TNR NEWS

చెట్లకు రాఖీలు కట్టిన మున్సిపల్ కమిషనర్ రమాదేవి

TNR NEWS