కోదాడ పట్టణంలో ఉన్న ఆదిత్య స్కూల్ యాన్యువల్ డే సందర్భంగా.. ఆదివారం స్థానిక కోదాడ పట్టణంలో ఉన్న హుజూర్ నగర్ రోడ్డు లో ఉన్న శ్రీ రస్తు ఫంక్షన్ హాల్ నందు ఘనంగా నిర్వహించారు....
సూర్యాపేట జిల్లా ప్రజలుకు ఎస్పీగా విలువైన పోలీసు సేవలు అందించిన సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ గారు DIG గా ప్రమోషన్ పొంది వరంగల్ సిటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ గా వెలుతున్నందున ఈరోజు...
పంతాలు పట్టింపులతో కక్షిదారులు డబ్బు సమయాన్ని వృధా చేసుకోవద్దని రాజీమార్గమే రాజమార్గమని సీనియర్ సివిల్ జడ్జి సురేష్, జూనియర్ సివిల్ జడ్జీ భవ్య అన్నారు. శనివారం కోదాడ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో జాతీయ...
అంతర్జాతీయ మహిళా దినోత్సవం ను పురస్కరించుకొని కోదాడ పట్టణంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో ముకుందాపురంలో గల ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో బ్రాంచ్ మేనేజర్ సంపూర్ణ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ...
కోదాడ పట్టణంలోని ప్రభుత్వ రంగ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు బ్రాంచ్ మేనేజర్ సంపూర్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహిళా ఖాతాదారులను, సమాజంలో ప్రజలకు సేవ చేసే...
అంతర్జాతీయ మహిళా దినోత్సవం ను పురస్కరించుకొని శనివారం కోదాడ పట్టణంలోని పెన్షనర్స్ భవనంలో సంఘ మహిళా కార్యదర్శి భ్రమరాంబ అధ్యక్షతన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ హోదాల్లో స్థిరపడిన మహిళలకు సంఘ అభివృద్ధి కోసం...
మహిళల రక్షణకు చట్టాలు ఉన్నాయని మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని కోదాడ సీనియర్ సివిల్ జడ్జి సురేష్,జూనియర్ సివిల్ జడ్జి భవ్య లు అన్నారు శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బార్ అసోసియేషన్...
కోదాడ పట్టణంలో రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని కటకమ్మ గూడెం రోడ్డులో గల గ్రౌండ్లో కోదాడ...
ఎలక్ట్రానిక్ మీడియా కోదాడ నియోజకవర్గ అధ్యక్షులు జర్నలిస్టు పడిశాల రఘు మృతి తనకు ఎంతో బాధ కలిగించిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన రఘు...
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల 38 డిగ్రీల ఎండ నమోదవుతుంది.రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని, వడగాలులు వచ్చే సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ క్రమంలో ఎలాంటి...
సూర్యాపేట జిల్లా డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు తుమ్మ సతీష్ పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా మండల ముస్లిం సోదర సోదరీమణులకు ఆదివారం మునగాల మండల కేంద్రంలో ఒక పత్రిక ప్రకటనలో రంజాన్...
అయితే, విద్యార్థులు ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా పరీక్షలకు సన్నద్ధం కావాలంటే ప్రస్తుతం ఉన్న సమయంలో ఈ అయిదు అంశాలపైన దృష్టి పెట్టాలి. విజయానికి ఈ అయిదు మెట్లు. ఈ అయిదడుగులు దాటితే విజయం...
మునగాల మండల పరిధిలోని ముకుందా పురం గ్రామం లోని ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో. ఎన్ టీ ఆర్ జిల్లా, పెనుగంచిప్రోలు మండలం , కొనకంచి గ్రామానికి చెందిన గుత్తికొండ చిన్న వెంకటేశ్వర్లు, జ్యోతి దంపతుల...
సూర్యాపేట ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ ఆదేశాల మేరకు మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ శుక్రవారం మండల కేంద్రం లోని మోడల్ స్కూల్ పాఠశాల మరియు కళాశాల లో సైబర్ నేరాల పైన,...
కోదాడ డివిజన్లో ఏ ఒక్క ఇంటికి తాగునీటి సరఫరాకు అంతరాయం తలెత్తకుండా అంకిత భావంతో పనిచేయాలని,నీటి సరఫరా కోరకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్...
వాహనదారులు తప్పనిసరిగా ధ్రువ ప్రతాలను, డ్రైవింగ్ లైసెన్స్, కలిగి ఉండాలని కోదాడ ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ సూచించారు. ద్రువ పత్రాలు లేని వాహనాల గురించి బిఎస్ఎన్ఎల్ టాక్సీ స్టాండ్ వద్ద శుక్రవారం అవగాహన కార్యక్రమం....
జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా శ్రీ చైతన్య స్కూల్లో సైన్స్ ఎక్స్పో 2025 నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోదాడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ షేక్ జిలాని,ఏఈ జీవన్ ముఖ్య అతిథులుగా పాల్గొని...
జాతీయ రహదారి విస్తరణలో భాగంగా మునగాల, బరాకత గూడెం గ్రామాల్లో ఏర్పాటుచేసిన సర్వీసు రోడ్లపై కుప్పలు తిప్పలుగా ఉన్న మట్టి దిబ్బలను తీసివేయాలని సామాజిక సేవా కార్యకర్త గంధం సైదులు సంబంధిత ఆఫీసర్లను శుక్రవారం...
మునగాల మండల కేంద్రంలోని 65వ నెంబర్ జాతీయ రహదారిపై మునగాల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ నుంచి విద్యుత్ సబ్స్టేషన్ వరకు ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టం వెలగక పోవడంతో చీకట్లు కమ్ముకున్నాయి....
సైన్స్ పై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని,సమాజంలో మూఢ విశ్వాసాలను పోగొట్టి శాస్త్రీయ ఆలోచనలు కల్పించేందుకు సైన్స్ దోహదపడుతుందని మునగాల మండల ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ సైదయ్య గౌడ్ అన్నారు.శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక...
కోదాడ పట్టణానికి చెందిన ప్రపంచ రికార్డు గ్రహీత సూక్ష్మ కళాకారుడు తమలపాకుల సైదులు మహాశివరాత్రి సందర్భంగాపెన్సిల్ మొన్న 11 మిల్లీ మీటర్లు ఎత్తుగల శివలింగము చెక్కడం జరిగింది. గతంలో పెన్సిల్ మొన్న పై బతుకమ్మ...
27వ తేదీన జరగనున్న నల్గొండ, ఖమ్మం,వరంగల్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఏమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు పటిష్ఠమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ తెలిపారు.ఎన్నికల సామాగ్రికి రక్షణ, పోలింగ్...
జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం మునగాల మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సైన్స్ ఫోరం నేతృత్వంలో నిర్వహించిన మునగాల విజ్ఞానోత్సవం కార్యక్రమాన్ని...
కోదాడలోని కె.ఆర్.ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవం మంగళవారం అహ్లాదకరమైన వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమానికి తొలి పలుకులు తెలుగు అధ్యాపకులు వేముల వెంకటేశ్వర్లు పలుకగా,సభకు అధ్యక్షతను కళాశాల ప్రిన్సిపాల్...
జోనల్ ఇంచార్జ్ సురేష్ ఆధ్వర్యంలో ఎస్సార్ ప్రైమ్ స్కూల్లో ఫేర్వెల్ డే సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సురేష్ మాట్లాడుతూ విద్యార్థి దశ జీవితంలో ఎంతో ప్రాధాన్యమైనదని కొనియాడారు. దానిలో పాఠశాల దశ...
కోదాడ పట్టణానికి చెందిన ప్రపంచ రికార్డు గ్రహీత సూక్ష్మ కళాకారుడు తమలపాకుల సైదులు మహాశివరాత్రి సందర్భంగాపెన్సిల్ మొన్న 11 మిల్లీ మీటర్లు ఎత్తుగల శివలింగము చెక్కడం జరిగింది. గతంలో పెన్సిల్ మొన్న పై బతుకమ్మ...
ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారులు వెంటనే తమ ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని రాష్ట్ర హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతం అన్నారు.సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ తో...
రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని,రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ అన్నారు. సోమవారం మునగాల మండల కేంద్రంలోని ప్రాథమిక...
నేషనల్ సైన్స్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా *”మునగాల లో విజ్ఞానోత్సవం”* నిర్వహిస్తున్నట్లు మండల విద్యాధికారి పి. వెంకటేశ్వర్లు తెలిపారు. దీనికి సంబంధించిన గోడ పత్రికను *డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సైన్స్ ఫోరం-...
మునగాల మండల పరిధిలోని రేపాల గ్రామంలోని స్వయంభు లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు మార్చి 9 నుండి ప్రారంభం కానున్నాయి కాగా మేడ్చల్ డిసిపి నంద్యాల కోటిరెడ్డి కి ఆహ్వాన పత్రికను అందజేసిన లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన చైర్మన్...
ఆర్యవైశ్యులు సామాజిక సేవా కార్యక్రమాల్లో అగ్ర భాగాన నిలుస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలని ఆర్యవైశ్య సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు వెంపటి వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపంలో జిల్లా...
విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల. సీతారామయ్య రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం కోదాడకు వచ్చిన సందర్భంగా వినతిపత్రం అందజేశారు. ప్రధానంగా పెన్షనర్లు ఎదుర్కొంటున్న...
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోదాడ 17వ వార్డు కౌన్సిలర్ బత్తినేని హనుమంతరావు, జ్యోతి దంపతుల ప్రధమ కుమారుడు అఖిల్, నిరుప దంపతులను ఆశీర్వదించారు. కాగా వారి వివాహం ఈనెల...
కాలేయ వ్యాధులను నిర్లక్ష్యం చేయకుండా తరచూ పరీక్షలు చేసుకుంటూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ మట్టా రాకేష్ తెలిపారు. ఆదివారం కోదాడ పట్టణంలోని హుజూర్నగర్ రోడ్డులో గల కేర్ డయాగ్నస్టిక్ అండ్...
మునగాల మండల పరిధిలోని రేపాల గ్రామంలోని స్వయంభు లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు మార్చి 9 నుండి ప్రారంభం కానున్నాయి కాగా మేడ్చల్ డిసిపి నంద్యాల కోటిరెడ్డి కి ఆహ్వాన పత్రికను అందజేసిన లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన చైర్మన్...
మునగాల మండల కేంద్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అమ్మ నాన్న ఫౌండేషన్ స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఎల్ వి ప్రసాద్ పెన్ పహాడ్ మండలం చీదెళ్ళ గ్రామంలో లక్ష్మి తిరుపతమ్మ గోపమ్మ...
57వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 14 నుంచి 20వరకు జిల్లా కేంద్ర గ్రంధాలయంలో నిర్వహించే గ్రంధాలయ వారోత్సవాలను విజయవంతం చేయాలని సూర్యాపేట జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు...
సూర్యాపేట జిల్లా స్థాయిలో మీసేవలు అంకిత భావంతో పనిచేయాలని ఇ డి ఎం గఫూర్ అహమ్మద్ అన్నారు.ఈ సందర్భంగా మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంవేశలో మాట్లాడుతూ మీసేవ నిర్వాహకులు ప్రజలకు...
*Press Release* *విజయవాడ వరద బాధితులకు సాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు రివ్యూ* *అర్హులైన ఏ ఒక్కరికీ పరిహారం అందకుండా ఉండకూడదన్న సిఎం* *ప్రతి దరఖాస్తూ పరిశీలించి సాయం చేయాలని అధికారులకు...
*ఢిల్లీలో పర్యటిస్తున్న మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ* *హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్(HUDCO- హడ్కో)అధికారులతో సమావేశమైన మంత్రి నారాయణ,మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్...
*అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు* *పెళ్లి ముహూర్తాల తేదీలు ఇవే* * *కొత్తగా పెళ్లి చేసుకునే వారు ఎదురుచూసే పెళ్లి ముహూర్తాలు రానే వచ్చాయి.* * * *ఈ ఏడాది అక్టోబర్ నుంచి...
*పోలీసుల సంక్షేమానికి ఏడాదికి రూ. 20 కోట్లు చొప్పున ఇస్తాం* *• విశ్రాంతి అనేది లేకుండా ప్రజల రక్షణ కోసం నిత్యం కష్టపడే వాళ్లు పోలీసులు* *• ఎపి పోలీస్ అంటే ఒక బ్రాండ్…నక్సలిజాన్ని,...
*మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దీపావళి కానుక* *మరో సంక్షేమ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం…ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి శ్రీకారం* *దీపావళి కానుకగా దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు*...
నూతన పంచాయతీ కార్యదర్శిని సన్మానించిన టిడిపి నాయకుడు మురళి నాయుడు నాగలాపురం మండల పరిధిలోని సురుటుపల్లి గ్రామపంచాయతీకి చెందిన సచివాలయానికి నూతన పంచాయతీ కార్యదర్శి గా సోమవారం యూసఫ్ ఖాన్ పదవీ బాధ్యతలు...
తిరుపతి జిల్లా… *తిరుమల* *తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణ: ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్:* *యాత్రికులు మరియు వాహనాలు సాఫీగా మరియు సురక్షితంగా వెళ్లేందుకు, తిరుమలలో అధునాతన ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ అమలు:* ...
*గత అయిదేళ్లలో రాష్ట్రంలో నీటిశుద్ధి ఫిల్టర్ బెడ్లను మార్చిన పాపాన పోలేదు *• గత ప్రభుత్వంలో రుషికొండ రాజ భవంతి నిర్మాణ నిధులను ఫిల్డర్ బెడ్ల కోసం వాడి ఉంటే ప్రజలకు ఆరోగ్యం...
సీఎం చంద్రబాబును మరిచిపోయిన అధికారులు.. సొంత ఇలాఖాలోనే ఇలానా? సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా ముఖ్యమంత్రినే మర్చిపోవటం విమర్శలకు తావిస్తోంది. యూనివర్సిటీ అధికారుల నిర్వాకం...
అధికారులకుడిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్ లంచం అనే పదం తనకు వినిపించొద్దని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. వైసీపీ నుంచి పలువురు కీలక నేతలు జనసేనలో చేశారు....
మెరుగైన ప్రజా జీవితానికి మెరుగైన మౌలిక సదుపాయాలె పునాది * ప్రభుత్వం ప్రజా అవసారాన్ని గుర్తించి పనిచేస్తుంది అంటున్న కూటమి నాయకులు. * సత్యవేడు మండల కేంద్రంలో పది లక్షల ఉపాధి నిధులతో సిమెంటు...
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు- 2024: * గౌరవ డిజిపి గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా 11 రోజులపాటు పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించనున్న జిల్లా పోలీసు శాఖ. * సమాజంలో...
జాతీయ మహిళా కమిషన్ కొత్త ఛైర్ పర్సన్ గా విజయా కిశోర్ జాతీయ మహిళ కమిషన్ (NCW) 9వ ఛైర్ పర్సన్ గా విజయా కిశోర్ రహాట్కర్ నియమితులయ్యారు.ఈ మేరకు కేంద్ర మహిళా, శిశు...
ఏపీలో కొత్తగా నాలుగు లేన్ల హైవే.. ఆ రూట్లోనే.. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. కేంద్రం నుంచి రాష్ట్రానికి సహకారం బాగా అందుతోంది. నిధుల కేటాయింపు...
బ్రేకింగ్ న్యూస్ శ్రీ సిటీ కార్మికుల మధ్య ఘర్షణ ఒకరు మృతి కుటుంబ కలహాలతో వరసకు చిన్నాన్న అయ్యే వ్యక్తిని చంపిన కొడుకు తన తల్లిని తిట్టాడని ఆగ్రహంతో వరసకు కొడుకు అయ్యే విక్రమ్...
*మృతుల కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ఆర్సీపీ పార్టీ సత్యవేడు నియోజకవర్గ ఇంచార్జ్ నూకతోటి రాజేష్* తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం హనుమంతపురం గ్రామంలో పిడుగు పడి ఇద్దరు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది విషయం...
.. స్వరూపానంద కు షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం.. విశాఖలో శారదాపీఠంకు 15 ఎకరాల స్థలం ఇచ్చిన గత ప్రభుత్వం ఈ స్థలంపై దర్యాప్తు చేపట్టిన కూటమి ప్రభుత్వం స్థలం...
*అమరావతి : సీఎం చంద్రబాబు మీడియా సమావేశం* : *చరిత్రను తిరగరాసేందుకు ఇక్కడ సమావేశమయ్యాం* – రాష్ట్ర విభజన సమయంలో అనేక ఇబ్బందులు పడ్డాం – సైబరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దిన ఘనత...
తిరుపతి జిల్లా… *కోర్టు కానిస్టేబుళ్లతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ:* * *కేసు నమోదు చేయడం.. ముద్దాయిలను అరెస్టు చేయడం సరిపోదు..* * *కేసు నిరూపణ చేసి, నిందితులకు...
*దసరా నవరాత్రి ఉత్సవాల్లో దుర్గగుడి హుండీ ఆదాయం తెలుసా???* ఏపీలో దసరా ఉత్సవాల్లో దుర్గగుడి హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను రెండోవిడత లెక్కించారు. రెండు విడతల్లో కలిపి మొత్తం రూ.6,26,97,047 ఆదాయం వచ్చింది....
ప్రజలు మెచ్చి గెలిపించిన ప్రజల మనిషి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం -అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేతుల మీదగనే జరగాలన్నదే ప్రజల మాట నారాయణ వనం(గరుడదాత్రి )సత్యవేడు నియోజకవర్గం లో ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యే ఉండగా...
*టీడీపీ అధికారం కోసం కాదు…రాష్ట్రం, దేశం కోసం పని చేసింది* *ఐదేళ్లలో గత పాలకులు అన్ని వ్యవస్థలను నాశనం చేశారు* *దోచుకున్న సొమ్మును బస్తాల కొద్దీ ఖర్చు చేసినా గెలవలేకపోయారు* ...
*బైరెడ్డిపల్లి గ్రామ సచివాలయం 1 ను సందర్శించిన చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ గోవిందప్ప శ్రీనివాసులు@వాసు . బైరెడ్డిపల్లి గరుడదాత్రి బైరెడ్డిపల్లి గ్రామ సచివాలయం 1 ను శుక్రవారం...
ప్రచురణార్థం విద్యుత్ చార్జీలు పెంచడం దారుణం- సిపిఎం ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు విద్యుత్తు చార్జీలపై బాదుడే బాదుడని గత ప్రభుత్వాన్ని దూషించిన వ్యక్తి ఇప్పుడు 8114 కోట్ల రూపాయలు సర్దుబాటు...
నిండ్ర చక్కెర ఫ్యాక్టరీ వద్ద లారీల ఢీ నిండ్ర మండల పరిధిలోని నేటమ్స్ చక్కెర ఫ్యాక్టరీ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి-చెన్నై జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని వెనుక వైపు...
పిడుగుపాటుకు ఇద్దరు దుర్మరణం పిచ్చాటూరు మండలం హనుమంతపురం ఏ ఏ డబ్ల్యు కి చెందిన మణి (54)మరియు రాము(59) వీరిద్దరూ దామోదరం వారి పొలానికి కూలికి వెళ్లి పిడుగు పడి మరణించారు… ...
*రేపు విద్యుత్ అంతరాయం* నాగలాపురం: మండలంలో కేంద్రంలో శనివారం ఉదయం 9 గంటల నుండి మద్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదని ట్రాన్స్కో ఏడీ రమేష్ చంద్ర, జూనియర్ ఇంజనీర్...
*రెడ్ బుక్ పేరు చెబితే జగన్ కు భయమెందుకు?* *క్యాలండర్ ప్రకారమే సూపర్ – 6 పథకాల అమలు* *జగన్ లా కల్లబొల్లి కబుర్లు చెప్పం, చెప్పింది చేస్తాం* *అసత్యవార్తలు...
ఎన్నికల మేనిఫెస్టో అమలుపై ధైర్యంగా చెప్పండి. * ఇచ్చిన మాట ప్రకారం చెత్తపన్ను రద్దు చేశాం. * మత్య్సకారుల పొట్టగొట్టే 217 జీవో రద్దు చేశాం. * స్వర్ణకారులు కార్పొరేషన్ పెట్టాం *...
*విశాఖపట్నం* 18-10-2024 *వరద బాధితులను ఆదుకునేందుకు విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిసి పలువురు ప్రముఖులు విరాళాలు అందజేశారు.* విశాఖ ఆంధ్ర...
*పల్లె పండుగ తో గ్రామాలు సమగ్రాభివృద్ధి* *ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం* *నాగలాపురంలో రూ.30 లక్షలతో సీసీ డ్రైనేజీ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ* ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లె పండుగ కార్యక్రమం...
తిరుపతి: ఏటీఎం చోరీకి విఫలయత్నం తిరుపతి రూరల్ మండలం చెర్లోపల్లిలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. శ్రీఆంజనేయ స్వామి ఆలయం ఎదురుగా ఉన్న ఏటీఎంలో చోరీకి విఫలయత్నం చేశారు. రాడ్లతో మిషన్ తెరెచేందుకు ప్రయత్నించారు....
*ఏపీలో ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపునకు షెడ్యూల్ విడుదల* ఏపీలోని ఇంటర్ విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లింపునకు ఇంటర్మీడియట్ విద్యా మండలి షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 21 నుంచి వచ్చే...
లారీ ఢీకొని పారేస్ట్ ప్రొటెక్షన్ వాచర్ గా పనిచేస్తున్న వెంకటేష్ మృతి తొట్టంబేడు : తొట్టంబేడు మండల పరిధిలోని బసవయ్యపాలెం దగ్గర గల సింగమాల ఫారెస్టు చెక్ పోస్టు నందు ప్రొటెక్షన్ వాచర్...
తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదుకు సిద్దం కండి.. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు విజయవంతం చేయండి.. సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ...
శ్రీకాళహస్తి: స్వామివారి సేవలో సినీనటులు జీవిత రాజశేఖర్ శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ నటులు జీవిత రాజశేఖర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆలయ...
👆భారీ వర్షానికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మండల ప్రజలకు 24/7 అందుబాటులో ఉంటాం పిచ్చాటూరు ఎస్ఐ వెంకటేష్ తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు...
భారీగా తరలివచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, అధికారులు, మహిళామణులు నారాయణవనంలో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు తిరుపతి జిల్లా సత్తివేడు నియోజకవర్గం నారాయణనం...
పల్లెలు ప్రగతి తెదేపాకే సాధ్యమని సత్యవేడు నియోజకవర్గ టిడిపి కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీపతి బాబు పేర్కొన్నారు కేవీబీ పురం మండలం కండ్లురు, బ్రాహ్మణపల్లి, ఆదరం గ్రామాల్లో పల్లె పండుగ వారోత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా...
పారదర్శకంగా షాపుల కేటాయింపుగతంలో ఒక్కో షాపునకు సగటున 18 దరఖాస్తులు వస్తే.. ఇప్పుడు ఏకంగా 26.7 దరఖాస్తులు వచ్చాయి. ఎన్టీఆర్ జిల్లాలో ఒక్కో షాపునకు వందకు పైగా దరఖాస్తులు కూడా వచ్చాయి. 2015-17లో 4380...
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తిరుపతి జిల్లాలో భారీ వర్షాల సూచనల నేపథ్యంలో కోస్తా తీర మండలాలు సూళ్లూరుపేట, కోట, వాకాడు, చిల్లకూరు, తడ మండలాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్...
మహాత్మా గాంధీ ఆలోచన , పరిశుభ్ర గ్రామీణ పట్టణ భారతదేశం . మహాత్ముని ఆశయ సాధన కోసం 2014 అక్టోబర్ రెండవ తేదీన గాంధీజీ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ స్వచ్ఛభారత్ అభయాన్ కార్యక్రమాన్ని...
అపోలో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో గల హెల్త్ సిటీలో ఏర్పాటు చేసిన ‘అపోలో చెస్ట్ పెయిన్ క్లినిక్’ను హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ ఈ...