శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కార్డెన్ సెర్చ్ చేపడుతున్నట్లు మునగాల సర్కిల్ సీఐ రామకృష్ణారెడ్డి అన్నారు.మునగాల మండల నారాయణగూడెం గ్రామంలో ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు శనివారం రాత్రి 8 గంటల సమయంలో కార్డెన్...
ప్రతీ ఒక్కరిలో మానసిక ప్రశాంతత పెంచేందుకు యోగా దోహద పడుతుందని, మానసిక ప్రశాంతతకు దోహదమైన యోగాసనాలు, ధ్యానంతో ఒత్తిడిని తట్టుకొని రక్తపోటుని నివారించుకోవాలని మునగాల మండల ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ అన్నారు. శనివారం...
అంగన్వాడి ప్రభుత్వ పాఠశాల టీచర్లు మరియు సిబ్బంది ఆధ్వర్యంలో మంగళవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సూపర్వైజర్ సరిత పంచాయతి సెక్రటరీ నగరాజు అంగన్వాడి టీచర్స్ వరలక్ష్మి దుర్గ ఉమ ఉమరాణి మరియు...
కోదాడ ఎం ఎల్ ఏ పద్మావతి రెడ్డి జన్మదిన వేడుకలను మంగళవారం పట్టణంలోని ఎన్ ఆర్ ఎస్ కాలేజీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు ముఖ్య...
కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి జన్మదిన వేడుకలు మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని రంగా థియేటర్ ఆవరణలో ఏర్పాటుచేసిన వేడుకలకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి...
కోదాడ నియోజకవర్గ అభివృద్ధి ఎమ్మెల్యే పద్మావతి, మంత్రి ఉత్తమ్ తోనే సాధ్యం అని కోదాడ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్నేని బాబు అన్నారు. మంగళవారం కోదాడ పట్టణం లోని శకుంతల...
మోతే మండలం విబలాపురం గ్రామ పంచాయితీ పరిధిలోని నాగయ్య గూడెం గ్రామానికి చెందిన బోర్రాజు వెంకన్న, కరక్కాయల గూడెం గ్రామానికి చెందిన గుండాల బయన్న నాయకత్వంలో వివిధ పార్టీలకు రాజీనామా చేసి 15 కుటుంబాలు...
అంగన్వాడి ప్రభుత్వ పాఠశాల టీచర్లు మరియు సిబ్బంది ఆధ్వర్యంలో మంగళవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సూపర్వైజర్ సరిత పంచాయతి సెక్రటరీ నగరాజు అంగన్వాడి టీచర్స్ వరలక్ష్మి దుర్గ ఉమ ఉమరాణి మరియు...
ఆర్య వైశ్యులు సంఘటితంగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలని సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య సంఘ నూతన అధ్యక్షుడు వెంపటి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఈనెల 15న జిల్లా ఆర్యవైశ్య నూతన కార్యవర్గం పట్టణంలో ప్రమాణ స్వీకారం...
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మృతి చెందిన వారికి కోదాడ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (లియాఫీ) ఏజెంట్ల సమైక్య అధ్యక్షులు కంజుల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో...
అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ముస్లిం జేఏసీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పట్టణంలోని హుజూర్నగర్ రోడ్ లో అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళులు...
వయోవృద్ధులు నిరాధారణకు గురికాకుండా ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించాలని సీనియర్ సిటిజన్స్ సంఘం కోదాడ అధ్యక్షులు గడ్డం నరసయ్య, జిల్లా అధ్యక్షులు బొల్లు రాంబాబు లు అన్నారు. శుక్రవారం ప్రపంచ వయో వృద్ధుల వేధింపుల...
భూ సమస్యల శాశ్వత పరిష్కారానికే గ్రామ గ్రామాన నిర్వహిస్తున్న భూభారతి రెవెన్యూ సదస్సులని భూ సమస్యలు ఉన్న రైతులు సద్వినియోగం చేసుకోవాలని,కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ అన్నారు.శుక్రవారం మునగాల మండల పరిధిలోని మాధవరం గ్రామంలో ఏర్పాటు...
నేడు శనివారం జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్ అన్నారు.శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. నేడు జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ ఉన్నందున...
శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ లో జీవితభీమా పాలసీ తీసుకోవడం వల్ల ప్రతి కుటుంబానికి కొండంత ధీమ ఉంటుందని డివిజనల్ మేనేజర్ రాజబోయిన భరత్ కుమార్ అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా, మునగాల మండల పరిధిలోని...
భారత దేశంలో మంచినీటిని కొనుక్కోవలసిన దుస్థితికి దేశం దిగజారిందని బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు శుక్రవారం నాడు మునగాల ఎంపీడీవో పండిట్ దీన్...
త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ అని కోదాడ పెద్ద మసీదు ఇమామ్ మౌలానా అబ్దుల్ రషాది అన్నారు. శనివారం బక్రీద్ పండుగ సందర్భంగా కోదాడ పట్టణంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి మాట్లాడారు. బక్రీద్ పండుగ...
జనరల్ బాడీ తీర్మానం మేరకే పబ్లిక్ క్లబ్ కొత్త భవనం బహిరంగ వేలం నిర్ణయం తీసుకున్నామని కోదాడ పబ్లిక్ క్లబ్ కార్యదర్శి బొల్లు రాంబాబు అన్నారు. శనివారం కోదాడ పబ్లిక్ క్లబ్ లో ఏర్పాటు...
నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి అందరికీ ఆదర్శప్రాయంగా బచ్చలకూరి జార్జి చివరి వరకు జీవించారని విశ్రాంత ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని పెన్షనర్స్ భవనంలో కోదాడ యూనిట్...
కోదాడలో జవహర్ లాల్ బాలకేంద్రం ఏర్పాటుకు మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ల సహకారంతో కృషి చేస్తామని జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, కోదాడ తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్...
మత్తు పదార్థాలకు,గంజాయికి యువత దూరంగా ఉండాలని మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ మండల యువతకు ఆదివారం ఒక పత్రిక ప్రకటనలో సూచించారు.మత్తు పదార్థాల వినియోగం కారణంగా యువత జీవితాలు దుర్భరమవుతున్నాయని అన్నారు.మత్తు పదార్థాలకు బానిసలుగా...
పాకిస్తాన్లోని ఉగ్రవాదులను మట్టు పెట్టేందుకు త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర ఘటన చారిత్రాత్మకమని విశ్రాంత ఐఏఎస్ అధికారులు ఎంవి రెడ్డి బురి రామయ్యలు పేర్కొన్నారు సోమవారం హైదరాబాదులో చైతన్యపురి అపోలో కాన్ఫరెన్స్ హాల్లో...
ప్రతి ఒక్కరూ శారీరక వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వాలని వ్యాయామం తోటే చక్కటి ఆరోగ్యం లభిస్తుందని కోదాడ పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ జాస్తి సుబ్బారావు అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ...
తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బి ఆర్ ఎస్ వి పట్టణ అధ్యక్షులు బొర్ర వంశీ నాని ఆధ్వర్యంలో బిఆర్...
కోదాడ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆదేశానుసారం ఘనంగా నిర్వహించారు. ముందుగా పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో, జాతీయ జెండాను ముఖ్య నాయకులు పైడిమర్రి....
సూర్యాపేట జిల్లాలోవరుసగా జరుగుతున్న భృణ హత్యలు ప్రైవేట్ హాస్పటల్లో స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ డబ్బుల కోసం పసి పిల్లలను చంపేస్తున్న హాస్పటల్లో పై చర్యలు తీసుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో...
జూన్10,11,12 తేదీలలో హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలోని శ్రీలక్ష్మి ఫంక్షన్ హాల్ లో జరిగే సిపిఎం పార్టీ సూర్యాపేట జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు...
రాష్ట్రస్థాయి చెస్ అండర్ 13 కి ఎంపికైన జిల్లేపల్లి శ్యాముల్ ను సోమవారం తాడువాయి గ్రామంలో అభినందిస్తున్న బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొలిశెట్టి బుచ్చి పాపయ్య ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెస్...
మునగాల మండల పరిధిలోని తాడువాయి గ్రామానికి చెందిన జిల్లేపల్లి లింగయ్య నాగేంద్ర కుమారుడు జిల్లెపల్లి శ్యాముల్ రాష్ట్రస్థాయి అండర్ 13 చెస్ ఛాంపియన్ కు సెలక్షన్ కావడం జరిగింది 25-05-2025 నా ఉమ్మడి నల్లగొండ...
ములకలపల్లి కుమారి సిపిఎం పార్టీకి చేసిన సేవలు మరువలేనివని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు అన్నారు. సోమవారం మునగాల మండల పరిధిలోని కొక్కిరేణి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన...
తెలంగాణ చదువుల్లో మార్పులు రావాలని తెలంగాణ పౌర స్పందన వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు.సోమవారం తెలంగాణ పౌర స్పందన వేదిక ఆధ్వర్యంలో విద్యా వైద్యం ప్రభుత్వ బాధ్యత అనే...
కోదాడ పట్టణానికి చెందిన చింతలపాటి మమత నాగేంద్రంకు ఉస్మానియా యూనివర్శిటీ విశ్వవిద్యాలయం డాక్టర్ ప్రకటించింది.ఉస్మానియా యూనివర్శిటీ బిజినెస్ మేనేజిమెంట్ విభాగంలో “కోవిడ్ మహమ్మారికి ముందు తరువాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఉద్యోగుల నిలుపుదల వ్యూహాలపై...
ఫ్యాన్సీ నెంబర్ ల కోసం వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు. ప్రత్యేక గుర్తింపు కోసం కొందరు సెంటిమెంట్ కోసం మరికొందరు తమకు కలిసి వచ్చే నెంబర్లను పొందుతున్నారు. కోదాడ పట్టణానికి చెందిన...
అడవులను కార్పొరేట్ శక్తులకు అప్పగించే లక్ష్యంతో మోడీ సర్కార్ తలపెట్టిన ఆపరేషన్ కగార్, హత్యాకాండకు నిరసనగా కోదాడ పట్టణంలో బస్టాండ్ ఎదురుగా వామపక్ష, ప్రజాసంఘాలు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా...
రాజీవ్ శాంతినగర్ ఎత్తిపోతల పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర నీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం అనంతగిరి మండలం శాంతినగర్ లోని...
సమాజంలో విచ్చలవిడిగా వివిధ రకాల మోసాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు చట్టాల పై అవగాహన అవసరమని స్మార్ట్ ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోతున్న నేటి సమాజంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయని వాటి...
సమాజంలో విచ్చలవిడిగా వివిధ రకాల మోసాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు చట్టాల పై అవగాహన అవసరమని స్మార్ట్ ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోతున్న నేటి సమాజంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయని వాటి...
కోదాడ పట్టణ పరిధిలోని కోమర బండలో ఈనెల7 నుంచి నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వ ఉచిత వేసవి శిక్షణ శిబిరం నేటితో ముగిసింది. విద్యార్థులు ఈ శిబిరంలో ఇంగ్లీష్, గ్రామర్, డాన్స్, మ్యూజిక్, ఇండోర్ గేమ్స్...
భారతదేశ మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ ఆశయాల సాధనకై ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు అన్నారు. బుధవారం రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా పట్టణంలో రాజీవ్...
కోదాడకు చెందిన షేక్ ఇఫ్రా టిఎస్ ఆర్జెసి ప్రవేశ పరీక్ష ఫలితాల్లో 150 మార్కులకు గాను 138మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు సాధించింది. ఇఫ్రా పదవ తరగతి జయ స్కూల్ లో 578...
ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని రోడ్డు ప్రమాదాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని 18 సంవత్సరాలు లోపు పిల్లలకు వాహనాలు ఇచ్చినట్లయితే తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని...
సూర్యాపేట జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీసు పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమాన్ని బుధవారం రాత్రి మునగాల మండల పోలీసుల ఆధ్వర్యంలో నరసింహులగూడెం గ్రామంలో నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ నరసింహ...
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోదాడ డి.ఎస్.పి శ్రీధర్ రెడ్డి, రూరల్ సిఐ రజిత రెడ్డి లు అన్నారు. బుధ వారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి...
ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితుల పాత్ర కీలకం ఆట పాటలు, చిలిపి పనులు కష్టం, సుఖం ఇలా ఏదైనా కాని మన వెన్నంటే ఉండి నేనున్నాను అంటూ ధైర్యం చెప్పేదే ఒక స్నేహం. ఆనందం,...
ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితుల పాత్ర కీలకం ఆట పాటలు, చిలిపి పనులు కష్టం, సుఖం ఇలా ఏదైనా కాని మన వెన్నంటే ఉండి నేనున్నాను అంటూ ధైర్యం చెప్పేదే ఒక స్నేహం. ఆనందం,...
జాతీయ ఉపాధి హామీ పథకంలో రేషన్ డీలర్లకు పని కల్పించాలని మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సామాజిక సేవా కార్యకర్త గంధం సైదులు, మండల రేషన్ డీలర్ అసోసియేషన్ అధ్యక్ష ,కార్యదర్శులు కేశగాని...
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల మేలు కొరకు అమలు చేసిన భూ భారతి చట్టంపై నిర్వహిస్తున్న సదస్సుకు మండల వ్యాప్తంగా ఉన్న రైతులు హాజరుకావాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కొప్పుల జైపాల్...
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని గురువారం మునగాల మండల పరిధిలోని రేపాల గ్రామంలో నరసింహులగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న 2000-21 సంవత్సరానికి సంబంధించిన పూర్వ విద్యార్థులు సమావేశం నిర్వహించినారు....
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన సోమవారం మండల పరిధిలోని ముకుందాపురం గ్రామంలోని 65వ నెంబర్ జాతీయ రహదారి పై చోటుచేసుకుంది, స్థానిక ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం మునగాల గ్రామానికి చెందిన...
మునగాల మండల పరిధిలోని జాతీయ రహదారిపై ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందిన సంఘటన సోమవారం మండల పరిధిలోని ఆకుపాముల గ్రామ శివారులో చోటుచేసుకుంది ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల...
యువత మాదకద్రవ్యాలు, ఆన్లైన్ బెట్టింగులకు దూరంగా ఉండాలని మునగాల మండల ఎస్సై ప్రవీణ్ కుమార్ అన్నారు. సోమవారం మునగాల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో బక పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ..ఐపీఎల్ బెట్టింగ్,...
బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని కోదాడ మాజీ ఎమ్మెల్యే ,బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు, మండల కేంద్రానికి చెందిన స్థానిక...
మునగాల మండలపరిధిలోని రేపాల గ్రామ శివారులో సోమవారం కూలీలతో నరసింహులు గూడెం నుండి మొ ద్దుల చెరువు వైపు కూలీలతో వెళుతున్న ఆటో రేపాల గ్రామ శివారులోకి రాగానే కారును తప్పించబోయి అదుపుతప్పి పల్టీ...
సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శి మండవ శాంతి కుమార్ మృతి తీరని లోటని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. మండల పరిధిలో కలకోవ గ్రామానికి చెందిన సిపిఎం పార్టీ...
సమాజంలో అంటరానితనం కుల వివక్షకు వ్యతిరేకంగా మహిళా విద్య కై పోరాడిన మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహావిష్కరణకు అన్ని వర్గాల ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని డిసిసి ఉపాధ్యక్షులు కోదాడ మాజీ సర్పంచ్ పార సీతయ్య...
శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణం సోమవారం కోదాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, పట్టణ మాజీ సర్పంచ్ ఎర్నెని కుసుమ వెంకటరత్నం బాబు నివాసంలో అత్యంత వైభవోపెతంగా నిర్వహించారు. వేకువ జాము...
ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ నందు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి. రాంబాబు అన్నారు. బుధవారం మునగాల మండలం కేంద్రంలోని ఎస్సి బాలికల హాస్టల్ ను తనిఖీ చేశారు ఈ...
ధాన్యం కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం సేకరణకు సంబంధించిన పూర్తి వివరాలను రిజిష్టర్ లో నమోదు చేయాలని రైతుల నుంచి ధాన్యం సేకరించిన వెంటనే వారికి తప్పనిసరిగా రసీదులు అందించాలని సూర్యాపేట జిల్లా అదనపు...
సూర్యాపేట జిల్లాలోని రోడ్లపై బ్లాక్ స్పాట్లను గుర్తించేందుకు రెవిన్యూ, పోలీస్, ఆర్ & బి, జాతీయ రహదారుల అధికారులు సమన్వయం చేసుకుంటూ సంయుక్తంగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు.బుధవారం...
యువత కి చాలా భవిష్యత్ ఉందని మత్తు ముందుకు బానిస అవ్వొద్దని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్ నందు నార్కోటిక్ కో ఆర్డినేషన్ సెంటర్ (యన్...
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టత్మాకంగా పేదోడి సొంత ఇంటి కలను నెరవేర్చే ఇందిరమ్మ ఇండ్లుకి ఇసుక ఉచితంగా ఇస్తుందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తక్షణమే మునగాల మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సామాజిక సేవా కార్యక్రమాలు గంధం...
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం మాదిగలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నదని కాంగ్రెస్ పార్టీ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తక్కెళ్లపాటి సాయి అన్నారు. బుధవారం, మండల కేంద్రంలో పాత్రికేయులతో మాట్లాడుతూ మందకృష్ణ...
కోదాడ పట్టణంలోని బొడ్రాయీ బజారులో ఉన్న శ్రీ శ్రీ శ్రీ లక్ష్మి కోట మైసమ్మ తల్లి ఆలయం ఆరవ వార్షికోత్సవం బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. వేద పండితులు తెల్లవారుజాము నుండి అమ్మవారికి ప్రత్యేక...
స్త్రీలకు అన్ని రంగాలలో సామాజిక సమానత్వం సాధించాలని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. మంగళవారం ఐద్వా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఐద్వా...
భూ భారతి నూతన రెవెన్యూ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పనకు అన్ని మండలాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహణకు షెడ్యూల్ తయారు చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. కలెక్టరేట్లోని సమావేశ...
కోదాడ పట్టణంలో ఆదివారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. చెట్లు విద్యుత్ స్తంభాలు చాలా వరకు నేలకొరిగాయి. ఇప్పటికే అనేక కారణాలతో దిగుబడి తగ్గి తీవ్రంగా నష్టపోతున్న మామిడి రైతుకు ములిగే నక్క మీద...
మండు వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడం పుణ్యకార్యమని సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు గరిణె ఉమామహేశ్వరి, శ్రీధర్ పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ లు పేర్కొన్నారు. సోమవారం ఉమా శ్రీధర్ ల...
దేశ ప్రజలందరికీ రాజ్యాధికారం హక్కు కల్పించిన దేవుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా మాదిగ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో...
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే సమాజంలో ప్రతి ఒక్కరూ హక్కులు, బాధ్యతలను, పదవులను పొందగలుగుతున్నారని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు.భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్...
సూర్యాపేట జిల్లాలో పొలం చదును చేస్తుండగా పురాతన శివలింగం బయటపడింది. చివ్వెంల మండలం తిమ్మాపురంలో రణబోతు బాధిరెడ్డి తన వ్యవసాయ భూమిలో జేసీబీతో చదును చేయిస్తుండగా పురాతన శివలింగంతో పాటు నాగపడిగ విగ్రహాలు జేసీబీకి...
ఆరుకాలం ఎంతో కష్టపడి పండించిన వరి పంటకు కనీస మద్దతు ధర రావట్లేదని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ లో ధాన్యం రాశికి నిప్పు పెట్టిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కోదాడ నియోజకవర్గ మునగాల మండల...
ఆరుకాలం ఎంతో కష్టపడి పండించిన వరి పంటకు కనీస మద్దతు ధర రావట్లేదని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ లో ధాన్యం రాశికి నిప్పు పెట్టిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కోదాడ నియోజకవర్గ మునగాల మండల...
కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి పాలేటి నాగేశ్వరరావు అధ్యక్షుడు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి తో పాటు కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఉపాధ్యక్షుడిగా...
మునగాల మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రం నాలుగో సెంటర్లో శుక్రవారం పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ సంధ్యారాణి మాట్లాడుతూ.. పోషణ పక్షం పథకం ముఖ్య ఉద్దేశం ఏమంటే గ్రామీణ,...
ఏప్రిల్ 2021 లో, కోదాడ పోలీస్ డివిజన్, మోతే పోలీస్ స్టేషన్ పరిధిలోని మేకలపాటి తండాలో నిందితురాలు అయిన బానోతు భారతి అలియాస్ లాస్య (32), తనకున్న సర్పదోషాన్ని తొలగించుకునేందుకు క్షుద్ర పూజకు తన...
అయ్యప్ప స్వామి జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని కోదాడ పట్టణంలో అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో శుక్రవారం వేడుకలు ఘనంగా జరిపారు.పట్టణంలో వివిధ ప్రాంతాల్లో తెల్లవారుజాము నుండి అయ్యప్ప స్వామికి తొమ్మిది...
ఎందరో మహనీయుల పోరాట ఫలితంగానే అన్ని హక్కులు సాధించుకోగలిగామని, ఆ మహనీయుల్లో మహాత్మా జ్యోతిబా పూలే ఆదర్శప్రాయుడని మహిళా హక్కుల కోసం, వారి విద్యాభివృద్ధి కోసం మహాత్మా జ్యోతిరావు ఫూలే ఎనలేని కృషి చేశారని...
ఏప్రిల్ 2021 లో, కోదాడ పోలీస్ డివిజన్, మోతే పోలీస్ స్టేషన్ పరిధిలోని మేకలపాటి తండాలో నిందితురాలు అయిన బానోతు భారతి అలియాస్ లాస్య (32), తనకున్న సర్పదోషాన్ని తొలగించుకునేందుకు క్షుద్ర పూజకు తన...
హరిహర సుతుడు అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకలు శుక్రవారం కోదాడ పట్టణంలోని శ్రీ మణికంఠ పూజ స్టోర్స్ నిర్వాహకులు మని. నాగేందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్వామి వారి జన్మదిన వేడుకలకు తెల్లవారుజాము నుండి...
కోమరబండ గ్రామంలో నిర్వహించిన పోలీసు ప్రజా భరోసా కార్యక్రమం నందు జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్ పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. భాహిరంగంగా మద్యం తాగుతూ సామాన్యులను, మహిళలను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన...
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సన్న బియ్యం పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలో సన్న బియ్యం లబ్ధిదారుడు షేక్ యాకుబ్...
కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించిన వక్ఫ్ బోర్డ్ అమెన్మెంట్ యాక్ట్ బిల్లును ఉపసంహరించుకోవాలని కోదాడ నియోజకవర్గ ముస్లిం మైనార్టీ కమ్యూనిటీ ఆధ్వర్యంలో దుర్గాపురం క్రాస్ రోడ్ వద్ద శాంతియుతంగా నిరసన చేపట్టారు.అనంతరం పలువురు మాట్లాడుతూ...
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సన్న బియ్యం పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని డిసిసి ఉపాధ్యక్షులు కోదాడ మాజీ సర్పంచ్ పారా సీతయ్య అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో కాంగ్రెస్...
రైతులు రోడ్లపై ధాన్యము ఆరబోయడం వల్ల వాహనదారులు గమనించక రోడ్డు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉన్నదని, రైతులు ధాన్యం రోడ్లపై ఆరబోయడం ప్రమాదకరమని ఎవరు కూడా రోడ్లపై ధాన్యాన్ని ఆరబోయవద్దని జిల్లా ఎస్పీ...
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుల ద్వారా పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సన్న బియ్యం పథకం చారిత్రాత్మకంగా నిలిచిపోతుందని మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్...
ది కోదాడ లారీ అసోసియేషన్ అభివృద్ధిలో ముండ్రా వెంకటేశ్వరరావు చేసిన సేవలు చిరస్మరణీయమని పలువురు లారీ అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు. వెంకటేశ్వరరావు లారీ అసోసియేషన్ శాశ్వత సభ్యుడు కావడంతో మంగళవారం కోదాడ పట్టణంలోని నయా...
కోదాడ పబ్లిక్ క్లబ్ శాశ్వత సభ్యుడు ముండ్రా వెంకటేశ్వరరావు మృతి సమాజానికి తీరని లోటు అని పబ్లిక్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పట్టాభిరెడ్డి, బొల్లు రాంబాబులు తెలిపారు. మంగళవారం క్లబ్ లో ఇటీవల అనారోగ్యంతో...
కార్పెంటర్ కార్మికులందరూ ఐక్యంగా ఉండి సంఘ అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని కోదాడ కార్పెంటర్ల యూనియన్ సంఘం అధ్యక్షులు రేవూరి సత్యనారాయణ అన్నారు. మంగళవారం పట్టణంలోని కార్పెంటర్ల సంఘ భవన కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యవర్గ సమావేశంలో...
తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసిన సన్న బియ్యం పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని టీపీసీసీ డెలిగేట్ చింతకుంట లక్ష్మీనారాయణ రెడ్డి, మాజీ సర్పంచ్ పారా సీతయ్య, ఎర్నేని బాబులు అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలోని...
సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్ అదనపు ఎస్పీ నాగేశ్వరరావు తో కలిసి జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ పోలీసు అధికారుల సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో పోలీసు ప్రజా భరోసా కార్యక్రమాన్ని ఎస్పీ...
మునగాల మండల పరిధిలోని బరకత్ గూడెం గ్రామ సమీపంలోని ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ కాలువలో ఆటో బోల్తా పడి పలువురికి గాయాలైన సంఘటన మంగళవారంచోటుచేసుకుంది , ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం, మోతే...
మునగాల మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, వద్ద మంత్రి ఉత్తమ్, కోదాడ శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి గార్ల, వివాహాది దినోత్సవ వేడుకలను, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తక్కెళ్లపాటి సాయి ఆధ్వర్యంలో నిర్వహించటం జరిగింది....
దానధర్మాలకు ప్రతీక రంజాన్ మాసం అని బాబు చారిటీబుల్ ట్రస్ట్ బాధ్యులు మౌలానా అహ్మద్ నద్వి అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా ఈద్గాలో ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసం 30 రోజులు కోదాడ పట్టణంలో...
అల్లా ఆశీస్సులతో సమాజంలో శాంతి సామరస్యాలు ఐక్యత సోదర భావాలు పెంపొందాలని కోదాడ పెద్ద మసీదు ఇమామ్ మౌలానా అబ్దుల్ ఖాదీర్ రషాదీ అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని ఈద్గాలో రంజాన్ పర్వదినం సందర్భంగా...
మునగాలమండల పంచాయతీ అధికారి(ఎంపీఓ)గా విధులు నిర్వర్తిస్తున్న దార శ్రీనివాస్(53) సోమవారం గుండెపోటుతో మృతిచెందారు.సోమవారం మండలంలోని తిమ్మారెడ్డిగూడెం గ్రామపం చాయతీ కార్యదర్శి జావీద్ ఆహ్వానం మేరకు చిలుకూరు మండలం జెర్రిపోతులగూడెంలో రంజాన్ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లారు....
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్స్ పేదల కొరకు అందిస్తున్న సేవలు అభినందనీయమని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో...
కోదాడ పట్టణంలోని స్థానిక కట్ట బజార్ కోదాడ పిడబ్ల్యూఐ హోరేభూ ప్రార్థన మందిరం ఆవరణలో శుక్రవారం క్రైస్తవ నాయకుల పాస్టర్ ప్రవీణ్ పగడాల అకాల మరణం క్రైస్తవ లోకానికి తీరనిలోటు,వారి ఆత్మకు ప్రగాఢ సంతాపాన్ని...