థలసేమియా, సికిల్ సెల్ అనీమియా రోగులకు పింఛన్లు
హైదరాబాద్ : రాష్ట్రంలోని థలసేమియా , సికిల్ సెల్ అనీమియా రోగులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అర్హులైన వారిని గుర్తించి, వెంటనే ప్రక్రియను ప్రారంభించాలని సూచించారు. ఈ పింఛన్లు...
