Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

వ్యవసాయ అధికారులతో ఎమ్మెల్యే సమావేశం

రైతులకు మెరుగైన సేవలు అందించాలని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు.. కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఎరువుల సరఫరాలో తదితర అంశాలపై ఏం జరుగుతుందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా పనిచేయాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. శాఖపరమైన సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే వ్యవసాయ అధికారులకు సూచించారు.

Related posts

*రైతులను మిల్లర్లు ఇబ్బంది పెడితే కఠిన చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి

TNR NEWS

ఉపాధ్యాయ ఎమ్మెల్సీఎన్నికల బరిలో 22 మంది  

TNR NEWS

డబ్బా పాలు వద్దు తల్లిపాలు ముద్దు

Harish Hs

పోలీసు పనితీరును ప్రజలు ఆన్లైన్ నందు తెలుపవచ్చు

Harish Hs

TG : తలసరి ఆదాయంలో తెలంగాణ కింగ్.. రంగారెడ్డి జిల్లా టాప్..!!

TNR NEWS

పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన విద్యార్థి నాయకులను విడుదల చేయాలి

Harish Hs