Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

ఏపీలో బీచ్‌లకు ప్రవేశ రుసుం.. మంత్రి క్లారిటీ

 

ఏపీలో ఉన్న ఐదు బీచ్‌ల్లో ప్రవేశ రుసుం వసూలు చేసేందుకు ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం వచ్చే జనవరి నుంచి సూర్యలంక, రామవరం, రుషికొండ, కాకినాడ, మైపాడు బీచ్‌లలో ప్రవేశ రుసుం వసూలు చేయాలని భావిస్తోంది. ఈ విషయంపై పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ క్లారిటీ ఇచ్చారు. బీచ్‌లను పర్యాటక కేంద్రాలుగా తయారు చేస్తామని, వాటి నిర్వహణ కూడా ముఖ్యమన్నారు. రూ.20-25 ప్రవేశ రుసుం వసూలుపై ఇంకా స్పష్టత లేదన్నారు.

Related posts

తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణ: ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్:*

TNR NEWS

మార్కెట్ తరలింపు నిలిపివేయాలని ధర్నా

Dr Suneelkumar Yandra

ఏలేరు పేస్-2 రద్దు చేయడమే వల్లే వరద ముంపు సంభవించింది – మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ

Dr Suneelkumar Yandra

గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

జనసేన ఆవిర్భావ దినోత్సవసభను విజయవంతం చేయాలి – కొత్తపేట నియోజకవర్గం ఇన్చార్జ్ బండారు శ్రీనివాస్ పిలుపు

Dr Suneelkumar Yandra

రంగుల ప్రపంచం – సాధారణ మానవుని జీవితం చిద్రం

Dr Suneelkumar Yandra