Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

సీనియర్ జర్నలిస్ట్ ని పరామర్శించిన ఎర్రబెల్లి దయాకర్ రావు 

 

మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు దూలం శ్రీనివాస్ గౌడ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడటం జరిగింది. శ్రీనివాస్ గౌడ్ ని హన్మకొండ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అడ్మిట్ చేయడం జరిగింది. దూలం శ్రీనివాస్ గౌడ్ కొన్ని సంవత్సరాలుగా జర్నలిజంలో ప్రజలకు సేవలందిస్తున్నాడు. సీనియర్ జర్నలిస్ట్ దూలం శ్రీనివాస్ గౌడ్ ని ఈ రోజు హన్మకొండ లోని ఆసుపత్రిలో మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించడం జరిగింది.ఈ సందర్బంగా మాట్లాడుతూ..దూలం శ్రీనివాస్ గౌడ్ త్వరలో లోనే కోలుకొని జర్నలిస్ట్ గా ప్రజలకు అందుబాటులో ఉంటాడని చెప్పడం జరిగింది.

Related posts

విజ్ఞాన కేంద్రం స్థాపన కోసం భూమి కేటాయించలి  :- సీఎంకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ 

TNR NEWS

ఆగి ఉన్న ఇసుక లారీని ఢీ కొట్టిన ప్రవేట్ ట్రావెల్ బస్సు

Harish Hs

ట్రాఫిక్ నియమాలు పాటించాలి:కోదాడ పట్టణ సీఐ శివ శంకర్

TNR NEWS

కోదాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

Harish Hs

కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ 

TNR NEWS

కోదాడ పట్టణంలో 40 మంది మెప్మా ఆర్పీల ముందస్తు అరెస్ట్ 

TNR NEWS