Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

సీనియర్ జర్నలిస్ట్ ని పరామర్శించిన ఎర్రబెల్లి దయాకర్ రావు 

 

మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు దూలం శ్రీనివాస్ గౌడ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడటం జరిగింది. శ్రీనివాస్ గౌడ్ ని హన్మకొండ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అడ్మిట్ చేయడం జరిగింది. దూలం శ్రీనివాస్ గౌడ్ కొన్ని సంవత్సరాలుగా జర్నలిజంలో ప్రజలకు సేవలందిస్తున్నాడు. సీనియర్ జర్నలిస్ట్ దూలం శ్రీనివాస్ గౌడ్ ని ఈ రోజు హన్మకొండ లోని ఆసుపత్రిలో మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించడం జరిగింది.ఈ సందర్బంగా మాట్లాడుతూ..దూలం శ్రీనివాస్ గౌడ్ త్వరలో లోనే కోలుకొని జర్నలిస్ట్ గా ప్రజలకు అందుబాటులో ఉంటాడని చెప్పడం జరిగింది.

Related posts

సృజనకు పునాది పుస్తకాలు” తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షులు జూలూరు గౌరీ శంకర్

TNR NEWS

స్వాతంత్ర్య అమరులకు ఘన నివాళి…. అదనపు కలెక్టర్ డి.వేణు

TNR NEWS

రామగుండం పోలీస్ కమీషనరేట్*రామగుండం పోలీస్ కమీషనరెట్ పోలీస్ ఏర్పాట్ చేసిన స్టాల్ సదర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

TNR NEWS

విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకోవాలి – చైర్మన్ పందిరి నాగిరెడ్డి

TNR NEWS

సంప్రదాయ పంటల నుండి చియా వైపు రైతులు చియా సాగు వైపు ఆకర్షితులు ప్రభుత్వ మద్దతు అవసరం తక్కువ ఖర్చుతో అధిక లాభం

TNR NEWS

దివ్యాంగులకు ట్రై సైకిల్లు పంపిణీ…

TNR NEWS