Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

సీనియర్ జర్నలిస్ట్ ని పరామర్శించిన ఎర్రబెల్లి దయాకర్ రావు 

 

మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు దూలం శ్రీనివాస్ గౌడ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడటం జరిగింది. శ్రీనివాస్ గౌడ్ ని హన్మకొండ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అడ్మిట్ చేయడం జరిగింది. దూలం శ్రీనివాస్ గౌడ్ కొన్ని సంవత్సరాలుగా జర్నలిజంలో ప్రజలకు సేవలందిస్తున్నాడు. సీనియర్ జర్నలిస్ట్ దూలం శ్రీనివాస్ గౌడ్ ని ఈ రోజు హన్మకొండ లోని ఆసుపత్రిలో మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించడం జరిగింది.ఈ సందర్బంగా మాట్లాడుతూ..దూలం శ్రీనివాస్ గౌడ్ త్వరలో లోనే కోలుకొని జర్నలిస్ట్ గా ప్రజలకు అందుబాటులో ఉంటాడని చెప్పడం జరిగింది.

Related posts

*57వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలను విజయవంతం చేయాలి*.. *ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించిన జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు

TNR NEWS

మునగాల: గంజాయి సేవించిన, విక్రయించిన కఠిన చర్యలు: ఎస్సై ప్రవీణ్ కుమార్

Harish Hs

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి

Harish Hs

తెలంగాణ సాయుధ పోరాట యోధులు ఇండ్ల మాల్సుర్ జీవితం స్ఫూర్తిదాయకం

TNR NEWS

అగ్గి తెగులు కి నివారణ చర్యలు చేపట్టాలి 

Harish Hs

తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించిన ట్రాఫిక్ సిఐ

TNR NEWS