Tnrnews.in
క్రైమ్ వార్తలుతెలంగాణ

పోక్సో కేసులో వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష

చేవెళ్ల :

పోక్సో కేసులో ఓ వ్యక్తికి రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ పోక్స్ కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్ష విధించిందని చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్ ప్రెస్ నోట్ ద్వారా వివరాలు వెల్లడించారు. వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం బాకాపూర్ గ్రామానికి చెందిన వడ్డే ప్రకాష్ (27) తండ్రి అంజయ్య 2017 లో ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు బుధవారం రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ పోక్స్ కోర్టులో నేరం రుజువైంది. దీంతో అతడికి అతడికి 20 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.25 వేల జరిమానా విధిస్తూ ఆ కోర్టు న్యాయమూర్తి హరీశ తీర్పునిచ్చినట్లు సీఐ భూపాల్ శ్రీధర్ తెలిపారు. ఈ కేసుకు స్పెషల్‌ పీపీలుగా కుమలత, నరేష్ , ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్లుగా టీ స్వామి, శృతి కీర్తి, కోర్టు లైజన్‌ ఆఫీసర్‌గా బీ జంగయ్య, బ్రీఫింగ్ ఆఫీసర్లు గా యన్ పంకజ్ వసీ, బీ అలివేలు వసీ, చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్, పీసీలు ఆర్ దయాకర్ రెడ్డి, జీ విజయ్ కుమార్ పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

పేదలకు అండగా ప్రభుత్వం:జుక్కల్ ఎమ్మెల్యే

TNR NEWS

పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న ‘కాట దంపతులు’

TNR NEWS

ప్లాస్టిక్‌తో పర్యావరణానికి ముప్పు

TNR NEWS

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలి

TNR NEWS

జయ స్కూల్ నందు ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు

Harish Hs

పబ్లిక్ క్లబ్ అభివృద్ధికి కృషి పబ్లిక్ క్లబ్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ భూమి పూజ

TNR NEWS