Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాబా ప్రతి పాధకన ప్రకారం ఓసిలకు ప్రత్యేకంగా స్థానాలు కేటాయించి ఆయా స్థానాలలో కేవలం ఓసి లు మాత్రమే పోటీ చేసేలా చట్టం తేవాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎక్స్ వేదికగా విన్నవించిన. సామాజిక ఉద్యమకారుడు డాక్టర్ వేమూరి సత్యనారాయణ.    

మునగాల మండల పరిధిలోని నరసింహా పురం గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారుడు డాక్టర్ వేమూరి సత్యనారాయణ. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ఇటీవల కులగనన సర్వే చేసి దాని ప్రకారం. రిజర్వేషన్లను కేటాయించాలని. రేపు జరగబోయే క్యాబినెట్ సమావేశంలో తీర్మానించే సందర్భముగా. అట్టి కులగణన సర్వే ప్రకారం ఓసీలు 16 శాతం ఉందని తేలింది కాబట్టి. మిగిలిన వారికి వారి జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లను కేటాయించిన విధంగానే ఓసీలకు కూడా 16% రిజర్వేషన్లను కేటాయించి వారికి కేటాయించిన స్థానాలలో వారే పోటీ చేసే విధంగా చట్టం తేవాలని ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిని కోరినట్లు సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రంలో 16% కలిగి ఉన్న ఓసి జనాభా లో. ఎంతోమంది గ్రామాలలో వారి వారి స్థాయిని బట్టి. గ్రామాల అభివృద్ధికి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి. తమ వంతు కృషి చేస్తూ సామాజిక సేవలో ముందుంటూ. నిత్యం ప్రజా సేవలో ఉంటూ ప్రజలకు రాజకీయ చైతన్యం కల్పిస్తూ. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే వారికి. చట్ట ప్రకారం రిజర్వేషన్లలో అధిక స్థానాలు కేటాయించిన. దానిని జనరల్ స్థానాలుగా కేటాయించడం వల్ల అన్ని వర్గాల ప్రజలు పోటీ చేసే అవకాశం ఉన్నందువల్ల. వారికి తగిన రీతిలో పోటీ చేసే అవకాశం దక్కకపోవడం వల్ల వారు రాజకీయంగా ఎదగలేక. నష్టపోతున్నారు కావున ఇటీవల ప్రభుత్వం చేసిన కుల గణన ప్రకారం అన్ని కులాలకు రిజర్వేషన్లను కేటాయించినట్లు గానే. ఓసీలకు. వారి జనాభా ప్రకారం రిజర్వేషన్లను కేటాయించి వారికి కల్పించిన స్థానాలలో వారు మాత్రమే పోటీ చేసే విధంగా చట్టం చేసి మిగిలిన రిజర్వేషన్లను ఓపెన్ కేటగిరీలుగా. కేటాయించాలని. అప్పుడే. అందరికీ సమ న్యాయం జరుగుతుందని. ఈ దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆలోచన చేసి అమలు చేయాలని. ఏ ఒక్కరికి స్థానిక సంస్థల ఎన్నికలలో అన్యాయం జరగకుండా చూడాలని అన్నారు

Related posts

అధునాతన టెక్నాలజీ తో ఏర్పాటు అభినందనీయం… అతిధి బేబీ ఫొటోస్టూడియో ప్రారంభించిన పాస్టర్ ప్రసంగి..  రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి రాపర్తి శ్రీనివాస్ గౌడ్

TNR NEWS

జోగిపేటలో విద్యాసంస్థల బంద్‌ గురుకుల పాఠశాలల్లో ఫుడ్‌ పాయిజన్‌ అయినా పట్టించుకోరా?  ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎర్రోళ్ల మహేష్‌ డిమాండ్‌ 

TNR NEWS

*స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.!!*

TNR NEWS

తెలంగాణ లో రేపు స్కూళ్ల బంద్‌కు ఎస్‌ఎఫ్‌ఐ పిలుపు..!!

TNR NEWS

ప్రజావాణి దరఖాస్తులను పరిష్కారించాలి …. అదనపు కలెక్టర్ డి.వేణు

TNR NEWS

రావి చెట్టును రక్షించాలంటూ కార్యదర్శికి వినతిపత్రం

TNR NEWS