Tnrnews.in
అంతర్జాతీయం

అధికారికంగా బాధ్యతలు స్వీకరించిన గోదావరి ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్

పిఠాపురం : గోదావరి తూర్పు డెల్టా డివిజన్ ఇరిగేషన్ కార్యాలయం రామచంద్రపురం నందు మంగళవారం నిర్వహించిన సర్వ సభ్య సమావేశంలో ఎస్.ఈ గోపినాథ్ గోదావరి ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్ కి ఛార్జ్ హ్యాండోవర్ చేసారు. ఈ సందర్బంగా కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరిస్తూ అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సమావేశంలో ఈఈ రామకృష్ణ, డిఈలు, ఏఈలు, ఇరిగేషన్ సిబ్బంది, వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, 16 మంది డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

బహుదొడ్డి రామారావు జీవితం నేటి తరానికి ఆదర్శం- ములకలపల్లి రాములు

Harish Hs

✒️- రాత పరీక్ష లేకుండా ఆర్మీలో 350 ఇంజినీరింగ్ పోస్టులు, వార్షిక వేతనం రూ.18 లక్షలు

TNR NEWS

కేంద్రమంత్రితో సీఎం చంద్రబాబు భేటీ

TNR NEWS

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రైల్వే శాఖలో 9970 పోస్టులు

TNR NEWS

అన్నవరం అన్నప్రసాద నిర్వహణలో బఫే అభినందనీయం – స్వయంభూ భోగిగణపతి పీఠం

Dr Suneelkumar Yandra

జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం

Harish Hs