Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

గ్రామీణ ప్రాంతాలలో మందకోడిగా సాగుతున్న ఉపాధిహామీ పనులు

పిఠాపురం : వ్యవసాయ కార్మికులకి జాతీయ ఉపాధి హామీ పనుల్పించడంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని పనులు లేక ఉపాధి లేక గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నిర్లక్ష్యం వీడి వెంటనే పనులు కల్పించాలని మంగళవారం వ్యవసాయ కూలి సంఘం నియోజవర్గ కార్యదర్శి పెరుమళ్ళ గోపాలరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు సాక రామకృష్ణ నవకండ్రవాడ ఉపాధి పనులు పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడారు. యంత్రంగాలు ఉపయోగించి వ్యవసాయ పనులు చేయడంతో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కార్మికులకు ఉపాధి లేకుండా పోతుందని ఒకపక్క నిత్యవస ర ధరలు పెరిగిపోయి సామాన్యుడు కొనుక్కుని తినే పరిస్థితిలో లేవని ఉపాదామి కూలి మాత్రం పెంచడం లేదని ఆయిల్ ప్యాకెట్ దగ్గర నుంచి ఉప్పు పప్పు వాటర్ ప్యాకెట్ పాల్ ప్యాకెట్ వరకు అధిక ధరలు ఉన్నాయని ధరలకు అనుకూలంగా 600 రూపాయలు కూలి, 200 రోజులు పని దినాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. వాసంశెట్టి బాబురావు, వాసంశెట్టి మణి, దడల అప్పయ్యమ్మ, మంగ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆవిర్భావ సభ అనంతరం ప్రాంగణం, పరిసరాలు శుభ్రం చేసే బాధ్యత తీసుకొంటున్నాము

Dr Suneelkumar Yandra

నీ ఆలోచనే – నీ విజయం

Dr Suneelkumar Yandra

ఘనంగా కుక్కుటేశ్వరుడి శ్రీ పుష్ప యాగం

జనసేన ఖాతాలో తొలి మున్సిపాలిటీగా నిడదవోలు మున్సిపాలిటీ

Dr Suneelkumar Yandra

కాకినాడ రూరల్ బాధితుడికి సిఎం సహాయనిధి కల్పించాలి

వివేకానంద – బోట్ క్లబ్ – అన్నమ్మ ట్యాంక్ పార్కు చెరువుల్లో బోటుషికారు నిర్వహణ నెలకొల్పాలి

Dr Suneelkumar Yandra