Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

రంజాన్ ఉపవాసం భారతీయ సోదరుల సంప్రదాయం – పౌర సంక్షేమ సంఘం

కాకినాడ : నెలవంకను సందర్శించిన సందర్భంగా మార్చి 2 ఆదివారం నుండి రంజాన్ మాసం ఉపవాస దీక్షలు చేపడుతున్న ముస్లిం కుటుంబాలకు పౌర సంక్షేమ సంఘం అభినందనలు తెలియజేసింది. సూర్యోదయం కంటే ముందుగా ప్రాతః కాలంలో ఆహారం స్వీకరించి చంద్రుడు ఉదయించే వరకు ఉపవాసం నిర్వహించి రోజుకు అయిదు సార్లు నమాజ్ చేయడం ఆధ్యాత్మిక అమృత వాహిని వంటిదని పౌర సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంతభాగాన్ని పవిత్ర కార్యక్రమాలకు వినియోగించడం ఆదర్శప్రాయంగా పేర్కొన్నారు. ఇఫ్తార్ విందులు ఇవ్వడం ద్వారా సోదర భావాలను ప్రకటించుకోవడం భారతీయ సాంప్రదాయ వైభవంగా పేర్కొన్నారు.

Related posts

అడవి తల్లి బాటతో గిరిజన గ్రామాలకు మహర్ధశ

శ్రీవారి వకుళమాత

అధ్యాపకుల సమస్యలు పరిష్కరించండి

Dr Suneelkumar Yandra

బెట్టింగ్ మాఫియా డొంక లాగుతున్న పోలీసులు! నిర్వహుకులే అసలైన టార్గెట్..?

Dr Suneelkumar Yandra

ఉచ్చులోపడి చిరుత బలి కావడంపై విచారణ

Dr Suneelkumar Yandra

కాకినాడ కార్పోరేషన్ ‘ట్రేడ్’ రాబడిపై నిఘా నిర్వహించాలి – పౌర సంక్షేమ సంఘం డిమాండ్

Reporter James Chinna