Tnrnews.in
ఆంధ్రప్రదేశ్

రంజాన్ ఉపవాసం భారతీయ సోదరుల సంప్రదాయం – పౌర సంక్షేమ సంఘం

కాకినాడ : నెలవంకను సందర్శించిన సందర్భంగా మార్చి 2 ఆదివారం నుండి రంజాన్ మాసం ఉపవాస దీక్షలు చేపడుతున్న ముస్లిం కుటుంబాలకు పౌర సంక్షేమ సంఘం అభినందనలు తెలియజేసింది. సూర్యోదయం కంటే ముందుగా ప్రాతః కాలంలో ఆహారం స్వీకరించి చంద్రుడు ఉదయించే వరకు ఉపవాసం నిర్వహించి రోజుకు అయిదు సార్లు నమాజ్ చేయడం ఆధ్యాత్మిక అమృత వాహిని వంటిదని పౌర సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంతభాగాన్ని పవిత్ర కార్యక్రమాలకు వినియోగించడం ఆదర్శప్రాయంగా పేర్కొన్నారు. ఇఫ్తార్ విందులు ఇవ్వడం ద్వారా సోదర భావాలను ప్రకటించుకోవడం భారతీయ సాంప్రదాయ వైభవంగా పేర్కొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

పిల్లలకు మంచిమాటలు చెప్పేందుకే ఒప్పుకున్నా: చాగంటి

TNR NEWS

పీఠికాపుర ప్రముఖులకు ఉగాది ప్రతిభా పురస్కారాలు

Dr Suneelkumar Yandra

కు.ని పాటించిన రాష్ట్రాల్లో సీట్ల పెంపుకు ప్రాధాన్యత కల్పించాలి

Dr Suneelkumar Yandra

మార్చి 3న భద్రాద్రి పాదయాత్ర రామాలయ విగ్రహా ప్రతిష్ట

Dr Suneelkumar Yandra

రైలు ఆహార దందా అంతమిచ్చేందుకు IRCTC కొత్త ప్లాన్!

TNR NEWS

ఆధ్యాత్మిక, ధార్మిక, తాత్విక రంగాల్లో ఆచంద్రార్క యశస్విగా నిలిచిన వ్యక్తి కవి శేఖర డా. ఉమర్ ఆలీషా  – పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా 

TNR NEWS