Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ సొంత భవనాలు : ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి

అద్దె ఇబ్బంది లేకుండా ప్రభుత్వ కార్యాలయాలను మెరుగైన వసతులతో భవనాలను నిర్మిస్తున్నామని, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం కోదాడ మండలం రెడ్లకుంటలో ఎంఎన్ఆర్ ఈజీఎస్ నిధులు రూ.20 లక్షలతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి ఈ సందర్భంగా మాట్లాడారు.. ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజలకు ప్రభుత్వ సొంత భవనాల ద్వారా మెరుగైన సదుపాయాలు కలుగుతాయి అన్నారు. పట్టణాలకు దీటుగా గ్రామాలను అభివృద్ధి చేస్తామన్నారు.

Related posts

సూర్యాపేట జిల్లాకు కామ్రేడ్ ధర్మబిక్షం పేరు పెట్టాలి

TNR NEWS

పొగ మంచు కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు

Harish Hs

సమయం ఎంతో విలువైనది..* — ఛాన్స్ లక్కీ క్లబ్ అధ్యక్షురాలు : లక్ష్మి

TNR NEWS

ఆంధ్రప్రభ క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన కీసర సంతోష్ రెడ్డి

Harish Hs

మనస్థాపం తో యువతి ఆత్మహత్య 

TNR NEWS

రైతులను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం

TNR NEWS