Tnrnews.in
తెలంగాణపుణ్యక్షేత్రాలు

కొమురవెళ్లి మల్లన్నకు వెండి బిందె ఏక హారతి విరాళం అందచేత

కొమురవెళ్లి మల్లన్నకు వెండి బిందె ఏక హారతి విరాళం అందచేత

చేర్యాల టౌన్:-

శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవాలయానికి విరాళంగా రెండు కిలోల వెండి బిందె 400 గ్రాముల హారతి ప్లేటు విరాళంగా బైకర్ శంకరిబాయి శివకుమార్ దంపతులు సకుటుంబంగా దర్శనానికి వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఏఈఓ బుద్ధి శ్రీనివాస్ కు వెండి బిందె మరియు ఏక హారతి అప్పగించారు.ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్ వారికి మల్లికార్జున స్వామి వారి శేష వస్త్రములు మరియు ప్రసాదాన్ని అందజేశారు.అర్చకులు బసవేశ్వర్ ఆలయ గుమస్తా సిద్దయ్య తదితరులు ఉన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

నర్సయ్యగూడెం ప్రభుత్వ పాఠశాలకు దారి ఎప్పుడు..?

TNR NEWS

మోడల్ స్కూల్ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

TNR NEWS

కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ 

TNR NEWS

*చేవెళ్లలో భారాసా దీక్షా దీవాస్*

TNR NEWS

ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం

TNR NEWS

రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడం బాధాకరం

Harish Hs