Tnrnews.in
తెలంగాణపుణ్యక్షేత్రాలు

కొమురవెళ్లి మల్లన్నకు వెండి బిందె ఏక హారతి విరాళం అందచేత

కొమురవెళ్లి మల్లన్నకు వెండి బిందె ఏక హారతి విరాళం అందచేత

చేర్యాల టౌన్:-

శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవాలయానికి విరాళంగా రెండు కిలోల వెండి బిందె 400 గ్రాముల హారతి ప్లేటు విరాళంగా బైకర్ శంకరిబాయి శివకుమార్ దంపతులు సకుటుంబంగా దర్శనానికి వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఏఈఓ బుద్ధి శ్రీనివాస్ కు వెండి బిందె మరియు ఏక హారతి అప్పగించారు.ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్ వారికి మల్లికార్జున స్వామి వారి శేష వస్త్రములు మరియు ప్రసాదాన్ని అందజేశారు.అర్చకులు బసవేశ్వర్ ఆలయ గుమస్తా సిద్దయ్య తదితరులు ఉన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

కోదాడ వాసికి డాక్టరేట్ ప్రధానం

Harish Hs

యోగ మనిషి జీవనంలో మార్పు తెస్తుంది…సీనియర్ సివిల్ జడ్జి కె.సురేష్.

Harish Hs

వేసవిలో దాహార్తిని తీర్చడం అభినందనీయం

TNR NEWS

సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత  గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి 

TNR NEWS

బీర్పూర్ లో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

TNR NEWS

*57వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలను విజయవంతం చేయాలి*.. *ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించిన జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు

TNR NEWS