November 17, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ సొంత భవనాలు : ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి

అద్దె ఇబ్బంది లేకుండా ప్రభుత్వ కార్యాలయాలను మెరుగైన వసతులతో భవనాలను నిర్మిస్తున్నామని, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం కోదాడ మండలం రెడ్లకుంటలో ఎంఎన్ఆర్ ఈజీఎస్ నిధులు రూ.20 లక్షలతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి ఈ సందర్భంగా మాట్లాడారు.. ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజలకు ప్రభుత్వ సొంత భవనాల ద్వారా మెరుగైన సదుపాయాలు కలుగుతాయి అన్నారు. పట్టణాలకు దీటుగా గ్రామాలను అభివృద్ధి చేస్తామన్నారు.

Related posts

ఎల్ ఓ సీ అందచేసిన స్పీకర్.

TNR NEWS

రోడ్డును ధ్వంసం చేస్తే చర్యలు తప్పవు…… పెంచికల్ పేట్ ఎస్సై,కొమురయ్య..

TNR NEWS

కుమురం భీం స్మారక కబడ్డీ, వాలీబాల్,పోటీల విజేతలకు బహుమతులుప్రదానం..   సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు….

TNR NEWS

కోదాడలో అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన

Harish Hs

తాగునీటి కోసం తప్పని తిప్పలు  తాగునీటి సమస్య తీర్చాలని డిమాండ్

TNR NEWS

అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది

TNR NEWS