Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

మట్టి విగ్రహాలు పంపిణీ చేసిన ఆదర్శ్ కళాశాల

గొల్లప్రోలు : పర్యావరణ పరిరక్షణకు హాని కలిగించేటువంటి రసాయనాలతో కూడిన వినాయకుడి విగ్రహాలను వాడొద్దని, ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలతోనే వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలని ఆదర్శ్ కళాశాల డైరెక్టర్ బుర్రా అఖిలేష్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం కళాశాల ఎదుట మట్టి విగ్రహాలను ఎన్ఎస్ఎస్ విద్యార్థులతో కలిసి పంపిణీ చేశారు.

Related posts

స్కూల్లో అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్

దుకాణాల వద్ద మద్యపాన నిషేధంఅమలు చేయాలి..

Dr Suneelkumar Yandra

అనపాల సేవలు అభినందనీయం – రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ

Dr Suneelkumar Yandra

ఉద్యోగాల క‌ల్ప‌న‌, నైపుణ్య‌శిక్ష‌ణ ల‌క్ష్యంగా మంత్రి నారా లోకేష్ అడుగులు*

TNR NEWS

గొల్లప్రోలులో అడ్డగోలుగా అక్రమ లేఅవుట్లు – చోద్యం చూస్తున్న అధికారులు

మెడికల్ విద్యార్థినులకు శశిధర్ ఆర్థిక చేయూత

TNR NEWS