గొల్లప్రోలు : పర్యావరణ పరిరక్షణకు హాని కలిగించేటువంటి రసాయనాలతో కూడిన వినాయకుడి విగ్రహాలను వాడొద్దని, ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలతోనే వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలని ఆదర్శ్ కళాశాల డైరెక్టర్ బుర్రా అఖిలేష్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం కళాశాల ఎదుట మట్టి విగ్రహాలను ఎన్ఎస్ఎస్ విద్యార్థులతో కలిసి పంపిణీ చేశారు.

previous post