Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

మట్టి విగ్రహాలు పంపిణీ చేసిన ఆదర్శ్ కళాశాల

గొల్లప్రోలు : పర్యావరణ పరిరక్షణకు హాని కలిగించేటువంటి రసాయనాలతో కూడిన వినాయకుడి విగ్రహాలను వాడొద్దని, ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలతోనే వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలని ఆదర్శ్ కళాశాల డైరెక్టర్ బుర్రా అఖిలేష్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం కళాశాల ఎదుట మట్టి విగ్రహాలను ఎన్ఎస్ఎస్ విద్యార్థులతో కలిసి పంపిణీ చేశారు.

Related posts

నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం వరకు లాంచ్ ప్రయాణాన్ని ప్రారంభించిన తెలంగాణ పర్యాటకశాఖ…..

Harish Hs

వసుంధర తేజం గోవిందనామం – శ్రీవారిభక్తులతో గణపతిపీఠం లో73వ జపయజ్ఞ పారాయణ

Dr Suneelkumar Yandra

కూటమి ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి – ఎఐటియుసి డిమాండ్

Dr Suneelkumar Yandra

ఘనంగా మల్లు స్వరాజ్యం మూడోవ వర్ధంతి

Dr Suneelkumar Yandra

భక్తుల దాహర్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు

Dr Suneelkumar Yandra

శ్రీవారి అలిపిరి కాలి బాటకు ఇనుపకంచె నిర్మించాలి – రాష్ట్ర ప్రభుత్వానికి టిటిడి బోర్డు 54వ ధర్మకర్తలమండలికి కాకినాడ భోగిగణపతి పీఠం వినతిపత్రం

Dr Suneelkumar Yandra