Tnrnews.in
తెలంగాణపుణ్యక్షేత్రాలు

కనుల పండువగా దేవాలయ వార్షికోత్సవం……..  జై శ్రీరామ్ నామస్మరణతో మారుమోగిన ఆలయ ప్రాంగణం……..

 

టిఎన్ఆర్ న్యూస్ రిపోర్టర్ హరీష్ కోదాడ

 

కోదాడ మండల పరిధిలోని ద్వారకుంట గ్రామంలో జాతీయ రహదారి ప్రక్కన ఉన్న అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట జరిపి ఏడాది పూర్తయిన సందర్భంగా మొదటి వార్షికోత్సవ వేడుకలు పత్తిపాక కృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో వేద పండితులు వంగిపురం పవన్ కుమార్ ఆచార్యులు బృందం చే భారీగా తరలివచ్చిన భక్తుల మధ్య కనుల పండువగ నిర్వహించారు. ఉదయం తెల్లవారుజాము నుంచే స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో పంచామృత అభిషేకాలు జరిపి తీరొక్క పూలతో అలంకరించి పుష్పాభిషేకం కార్యక్రమాన్ని కనుల పండువగ నిర్వహించారు. అనంతరం శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణాన్ని జరిపారు. జైశ్రీరామ్ నామస్మరణతో ప్రాంగణమంతా మారుమోగింది. భక్తులు స్వామివారి వద్ద అన్న ప్రసాదాన్ని స్వీకరించారు…………..

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఇరాన్ పై అమెరికా సామ్రాజ్య వాదుల దాడులను తీవ్రంగా వ్యతిరేకించండి  వామపక్ష నేతల డిమాండ్

TNR NEWS

అమ్మాపురం ప్రభుత్వ పాఠశాలలో అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం  విద్యార్థు బావి భారత నిర్మాతలు : హెడమాస్టర్ వెంకటేశ్వర్లు 

TNR NEWS

మరణించిన కుటుంబానికి 50 కేజీల బియ్యం 2000 అందించిన ప్రియదర్శిని యూత్

TNR NEWS

రామగుండం పోలీస్ కమీషనరేట్*రామగుండం పోలీస్ కమీషనరెట్ పోలీస్ ఏర్పాట్ చేసిన స్టాల్ సదర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

TNR NEWS

డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన ఎస్సై ప్రవీణ్ కుమార్  

TNR NEWS

జిల్లా అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలి

Harish Hs