Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

నూతన ఉపాధ్యాయుల నుండి డబ్బులు వసూలు చేస్తున్న ఎస్ టి ఓ కొడంగల్ పై చర్యలు తీసుకోవాలి. టీఎస్ యుటిఎఫ్ డిమాండ్.

 

డీఎస్సీ2024 ద్వారా కొత్తగా నియామకమైన ఉపాధ్యాయుల నుండి కొడంగల్ ఎస్ టి ఓ శాఖపరమైన చర్యలు తీసుకోవాలని టి యస్ యుటిఎఫ్ వికారాబాద్ జిల్లా lఅధ్యక్షులు ప్రధాన కార్యదర్శి సిహెచ్ వెంకటరత్నం, ఎ రాములు జిల్లా ఖజానా అధికారి (డి.టి.ఓ )కు ఫిర్యాదు చేశారు కొడంగల్ ఎస్ టి ఓ పరిధిలోని దౌల్తాబాద్, కొడంగల్ ,బొమ్రాస్పేట్ దుద్యాల మండలాలలో నూతనంగా నియామకం పొందిన ఉపాధ్యాయుల నుండి స్కూల్ కాంప్లెక్స్, ప్రధానోపాధ్యాయులు బిల్లులు నిర్వహించే సీఆర్పీలు ఉపాధ్యాయులు అక్రమంగా నూతనంగా నియామకం పొందిన ఉపాధ్యాయుల నుండి ఒక్కొక్కరి నుండి 800 నుండి 1000 రూపాయల వరకు ఎస్ టి ఓ గారి పేరుతోవసూలు చేస్తున్నారని గారు వీరి అక్రమాల లను నివారించి సంబంధిత ఎస్ టి ఓ పై పాఠశాలల నుండి బిల్లులు నిర్వహిస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు బసప్ప శీను తదితరులు పాల్గొన్నారు.

Related posts

సంఘీభావ సభకు తరలి వెళ్లిన ఎంఈఎఫ్ నాయకులు

Harish Hs

ఘనంగా కేసీఆర్‌ జన్మదిన వేడుకలు ● ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేసిన బీఆర్ఎస్ నాయకులు

TNR NEWS

సిరికొండలో బోనం ఎత్తిన ఎమ్మెల్యే

Harish Hs

శానిటైజర్ తాగి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

TNR NEWS

జిల్లాలో సదర్ సమ్మేళన్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి

Harish Hs

కమ్మ కులస్తులు అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలవాలి

Harish Hs