Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

నూతన ఉపాధ్యాయుల నుండి డబ్బులు వసూలు చేస్తున్న ఎస్ టి ఓ కొడంగల్ పై చర్యలు తీసుకోవాలి. టీఎస్ యుటిఎఫ్ డిమాండ్.

 

డీఎస్సీ2024 ద్వారా కొత్తగా నియామకమైన ఉపాధ్యాయుల నుండి కొడంగల్ ఎస్ టి ఓ శాఖపరమైన చర్యలు తీసుకోవాలని టి యస్ యుటిఎఫ్ వికారాబాద్ జిల్లా lఅధ్యక్షులు ప్రధాన కార్యదర్శి సిహెచ్ వెంకటరత్నం, ఎ రాములు జిల్లా ఖజానా అధికారి (డి.టి.ఓ )కు ఫిర్యాదు చేశారు కొడంగల్ ఎస్ టి ఓ పరిధిలోని దౌల్తాబాద్, కొడంగల్ ,బొమ్రాస్పేట్ దుద్యాల మండలాలలో నూతనంగా నియామకం పొందిన ఉపాధ్యాయుల నుండి స్కూల్ కాంప్లెక్స్, ప్రధానోపాధ్యాయులు బిల్లులు నిర్వహించే సీఆర్పీలు ఉపాధ్యాయులు అక్రమంగా నూతనంగా నియామకం పొందిన ఉపాధ్యాయుల నుండి ఒక్కొక్కరి నుండి 800 నుండి 1000 రూపాయల వరకు ఎస్ టి ఓ గారి పేరుతోవసూలు చేస్తున్నారని గారు వీరి అక్రమాల లను నివారించి సంబంధిత ఎస్ టి ఓ పై పాఠశాలల నుండి బిల్లులు నిర్వహిస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు బసప్ప శీను తదితరులు పాల్గొన్నారు.

Related posts

క్రీడలు మానసిక ఉల్లాసానికి ప్రతీకలు

Harish Hs

అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షా ను బర్తరఫ్ చేయాలి మతోన్మాదుల నుండి దేశాన్ని రక్షించుకోవాలి  సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

కెసిఆర్ ని కలిసిన నాగూర్ల

TNR NEWS

జిల్లా స్థాయి గణిత ప్రతిభ పరీక్ష విజయవంతం……  తెలంగాణ గణిత ఫోరం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ప్రతిభ పరీక్ష..

TNR NEWS

పెద్దపల్లి లో ఘోర రోడ్ ప్రమాదం

TNR NEWS

విద్యను ప్రజల హక్కుగా మలిచిన ఆజాద్…. కోదాడ ఎంఈఓ సలీం షరీఫ్….

TNR NEWS