Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

సంఘీభావ సభకు తరలి వెళ్లిన ఎంఈఎఫ్ నాయకులు

ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలు చేయాలి……

 హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే మాదిగ మేధావుల సంఘీభావ సదస్సుకు ఎం ఈ ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి కత్తి వెంకటేశ్వర్లు మాదిగ ఆధ్వర్యంలో శనివారం కోదాడ నుంచి నాయకులు భారీగా తరలి వెళ్లారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎస్సీ వర్గీకరణ తక్షణమే అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏపూరి పర్వతాలు, పిడమర్తి సైదులు, చేకూరి రమేష్, నెమ్మది ఉపేందర్, నందిగామ ఆనంద్, మాదాసు బాబు, బుచ్చారావు, అక్షపతి, ఉపేందర్,రవి, భద్రం వీరయ్య తదితరులు పాల్గొన్నారు…….

 

Related posts

గిరి పుత్రులకు ఏకలవ్యలో ఆహ్వానం… ఇఏంఆర్ఎస్ లో 6వ తరగతికి అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలి  ప్రిన్సిపాల్ కనిక వర్మ

TNR NEWS

నూతన డిఎస్పీ ని కలిసిన సూర్యాపేట టౌన్ సిఐ, ఎస్ఐలు

TNR NEWS

మంత్రి ఉత్తమ్ తో జుక్కల్ ఎమ్మెల్యే తోట భేటీ

TNR NEWS

TNR NEWS

రైతులు రోడ్లపై ధాన్యం ఆరబోయవద్దు- ఎస్పీ నరసింహ

TNR NEWS

సామజిక,ఆర్థిక,అసమానతలకు విరుగుడు విద్యే నల్గొండలో సావిత్రి బాయిపులే జయంతి పాలడుగు నాగార్జున జిల్లా ప్రధాన కార్యదర్శి.

TNR NEWS