Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

ముఖ్యమంత్రిని కలిసిన మాల మహానాడు అనుమకొండ జిల్లా అధ్యక్షులు  ముప్పిడి శ్రవణ్ కుమార్

సోమవారం రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి నీ అనుమకొండ జిల్లా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి హనుమకొండ జిల్లా అధ్యక్షులు ముప్పిడి శ్రవణ్ కుమార్ అసెంబ్లీ ఆవరణంలో ప్రత్యేకంగా కలిసి ఎస్సీ వర్గీకరణ వలన ఎస్సీ కులాల్లో విభేదాలు వస్తాయని వర్గీకరణ వల్ల మాల సామాజిక వర్గం ఎంతో నష్టపోతుందని తెలంగాణ రాష్ట్రంలో మాలలు తక్కువ ఉన్నారని తప్పుడు సమాచారంతో కొందరు నేతలు ప్రచారం చేస్తున్నారని మాలలు 40 లక్షల మంది ఉన్నారని ఎస్సీ వర్గీకరణ వల్ల ఎస్సీ ఉపకులాలు నష్టపోతాయని వర్గీకరణ చేయొద్దని వర్గీకరణ వల్ల జరిగే లాభనష్టాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించానని తెలిపారు దళితుల వ్యతిరేక పార్టీ అయినా బిజెపి పార్టీ పక్షాన చేరి దళితుల విభజించాలని చూస్తున్నారని అన్నారు రాష్ట్రానికి బిజెపి వల్ల ఒరిగిందేమీ లేదని కాంగ్రెస్ వాళ్ళనే మనకు న్యాయం జరుగుతుందని దళితులకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వేడుకున్నానని తెలిపారు

Related posts

గుడుంబా ఇస్తావారాలపై పోలీసుల దాడులు… 150 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం,ఐదు లీటర్ల గుడుంబా స్వాధీనం:  ఈస్గాం ఎస్ఐ ‌మహేందర్ఆధ్వర్యంలో..

TNR NEWS

కొండపల్లి గ్రామం లో అంగన్వాడీ భవనం కొరకు స్థలము పరిశీలించిన ఏం ఆర్ ఓ

TNR NEWS

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి.  ఐకెపి కేంద్రాలలో ఉన్న ధాన్యాన్ని కాంట వెయ్యాలి.  వరి, పత్తి, మిర్చి, ఇతర వాణిజ్య పంటలు కోల్పోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి.  రైతాంగానికి నష్టపరిహారం చెల్లించాలి.  పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్ మెంట్, స్కాలర్ షిపులను వెంటనే విడుదల చేయాలి.  సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి….

TNR NEWS

సుబ్బరామయ్య సేవలు చిరస్మరణీయం…..  కోదాడ అభివృద్ధిలో సుబ్బరామయ్య చేసిన కృషి అభినందనీయం……..  కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు…..

TNR NEWS

ఘనంగా హిందూ ముస్లిం ఐక్యత దినోత్సవం…..

TNR NEWS

ల్యాండ్ సర్వే జూనియర్ అసిస్టెంట్ సస్పెండ్

TNR NEWS