Tnrnews.in
తెలంగాణ

ల్యాండ్ సర్వే జూనియర్ అసిస్టెంట్ సస్పెండ్

సూర్యాపేట జిల్లా ల్యాండ్ సర్వే కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ వై వెంకట్ రెడ్డి ని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని కోదాడ డివిజన్ శ్రీరంగాపురం గ్రామనికి చేందిన రైతు దోంగరి వెంకటేశ్వర్లు నుండి భూమి సర్వే చేయుటకు రూ.10వేలు లంచం తీసుకున్నట్లు రైతు ఫిర్యాదు మేరకు విచారణ జరిపి సస్పెండ్ చేసినట్టు కలెక్టర్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.అధికారులు సిబ్బంది అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవని ఈ సందర్భంగా కలెక్టర్ హెచ్చరించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

పచ్చి ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలి

Harish Hs

కోదాడ లో ఘనంగా రంజాన్ వేడుకలు

TNR NEWS

విలువలతో కూడిన విద్యను అందించాలి

Harish Hs

లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కిన ఆర్ఐ

Harish Hs

ఎరువుల దిగుమతి భారం రైతాంగం పై మోపడం తగదు….. తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా కందాల శంకర్ రెడ్డి ఎన్నిక…

TNR NEWS