ఆదేశాల మేరకు దహేగాం మండలము ఇట్యాలా గ్రామం శివారు లో ఉన్నా దగ్గర ప్రాంతాల్లో పేకాట ఆడుతున్న వారి పై దాడిచేసి అందులో దొరికిన వరిని పట్టుకొని విచారించగ వారి వివరాలు
బొట్లకుంట. అర్జాయ (తండ్రి) పాపయ్య, మైలారం విలేజ్, నెన్నెల మండల్, మంచిర్యాల జిల్లా
గాజు. గంగాధర్ (తండ్రి )రాములు, గ్రామం.తాండూరు, మంచిర్యాల జిల్లా
జోడి. శ్రీనివాస్ (తండ్రి )రాజారాం, గ్రామం,శ్రీరామ్ నగర్ కాలనీ, కాగజ్నగర్
కేశెట్టి. సతీష్, గ్రామం, ఐ బి తాండూరు, మంచిర్యాల జిల్లా
నల్లుల. సత్యనారాయణ (తండ్రి,)రామయ్య, గ్రామం,జానకాపూర్ విలేజ్, మంచిర్యాల జిల్లా
దొరికిన వారిని పట్టుకోని విచారించ గ మొర్లే.నగేష్ మరియు దురిషెట్టి. శేకర్ ఇట్యల గ్రామానికి చెందిన వారు అక్కడ ఈ పేకాట శిబిరాలు నిర్వాయిస్తున్నారు అని తెలిపినారు మొత్తం 12 మంది కలసీ అడినము అనీ చెప్పి పాలీసులను చూసి పారిపోయిన వారివివరాలు
మొర్లె. నగేష్ గ్రామం,ఇట్యాల
దురిషెట్టి. శేకర్ గ్రామం,ఇట్యాల. శ్రీకాంత్గ్రామం,బెళ్లంపల్లి
. టేకం. లచయ్య గ్రామం,మైలరం, మంచిర్యాల జిల్లా
బాపు, గ్రామం,బోడపల్లి
మల్లేష్ గ్రామం,బోడపల్లి
వెంకటేష్ గ్రామం మోట్లగూడ
అక్కడి నుండి పారిపోయారు అనీ తెలిపినారు వారి వద్ద నుండి 35,320/- నాగదు మరియు 5 మొబైల్ ఫోన్లను ను స్వాధీనం చేసుకొని దహెగావ్ పోలిస్ స్టేషన్ లో అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్, సి ఐ రాణా ప్రతాప్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో CI. రాణా ప్రతాప్, SI వెంకటేష్ , PC రమేష్, మధు , దేవేందర్, సంజీవ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.