Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తుల సమస్యలను సత్వరం పరిష్కరించాలి – పి డి ఎస్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ డిమాండ్

సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తులు నెల రోజులుగా వారి సమస్యల పరిష్కారం కోసం సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదుట చేస్తున్న సమ్మెకు సోమవారం పి.డి.ఎస్.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడారు సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తులను క్రమబద్ధీకరించాలని మరియు వారికి సమాన పనికి సమాన వేతనం, పే స్కేల్, జీవిత, ప్రమాద బీమా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగస్తులు చేస్తున్న న్యాయమైన డిమాండ్లను పి.డి.ఎస్.యు బలపరుస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి గ్యార గణేష్, జిల్లా సహాయ కార్యదర్శి ఆనంద్, జిల్లా నాయకులు శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆపదలో అండగా బీమా

TNR NEWS

అనవసరమైన ఫైళ్లను, మెసేజ్లను ఓపెన్ చేయవద్దు

Harish Hs

సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత  గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి 

TNR NEWS

బీర్పూర్ లో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

TNR NEWS

రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం నర్సంపేట పిసిసి సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి

TNR NEWS

పల్లె చుక్కయ్యను పరామర్శించిన మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి… 5000 రూపాయల ఆర్థిక సహాయం అందజేత

TNR NEWS