Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తుల సమస్యలను సత్వరం పరిష్కరించాలి – పి డి ఎస్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ డిమాండ్

సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తులు నెల రోజులుగా వారి సమస్యల పరిష్కారం కోసం సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదుట చేస్తున్న సమ్మెకు సోమవారం పి.డి.ఎస్.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడారు సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తులను క్రమబద్ధీకరించాలని మరియు వారికి సమాన పనికి సమాన వేతనం, పే స్కేల్, జీవిత, ప్రమాద బీమా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగస్తులు చేస్తున్న న్యాయమైన డిమాండ్లను పి.డి.ఎస్.యు బలపరుస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి గ్యార గణేష్, జిల్లా సహాయ కార్యదర్శి ఆనంద్, జిల్లా నాయకులు శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి* * ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఎంపీడీవో సుష్మ 

TNR NEWS

కరెంట్ షాక్ తో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మృతి

Harish Hs

అనవసరమైన ఫైళ్లను, మెసేజ్లను ఓపెన్ చేయవద్దు

Harish Hs

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్ లను తక్షణమే విరమించుకోవాలి: ఎం సాయిబాబా

TNR NEWS

దరఖాస్తులు స్వీకరించి.. పరిష్కారానికి ఆదేశించి.. అర్జీలు స్వీకరించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మొత్తం 115 దరఖాస్తుల రాక

TNR NEWS

అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే……..  బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పూలే వర్ధంతి…..

TNR NEWS