Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

మరణించిన కుటుంబానికి 50 కేజీల బియ్యం 2000 అందించిన ప్రియదర్శిని యూత్

నెక్కొండ మండల కేంద్రంలో ఇటీవల మరణించినటువంటి కీ.శే. పోరండ్ల రాజు కుటుంబ సభ్యులను. ప్రియదర్శని క్లబ్ కన్వీనర్ చల్ల రగోత్తమ్ రెడ్డి పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయంగా 50 కేజీల బియ్యాన్ని మరియు 2000 రూపాయలు అందజేయడం జరిగింది. ఈ

కార్యక్రమంలో ప్రియదర్శిని క్లబ్ అధ్యక్షులు బండా రంజన్ రెడ్డి , ప్రియదర్శిని క్లబ్ కో కన్వీనర్ గోరంట్ల వెంకట నారాయణ , ప్రియదర్శిని క్లబ్ గౌరవ సభ్యులు మూషిని సారయ్య , రామారపు భద్రయ్య , నేతుల సారంగపాణి , వనం ఏకాంతం,చల్లా కమలాకర్ రెడ్డి , పొట్లపల్లి వీరస్వామి , గట్ల వరుణ్ , తాళ్లపల్లి భాస్కర్ , పోరాన్ల శ్రీను, రాయరాకుల సాంబయ్య , గొల్లపల్లి సోమేష్ పొట్లపల్లి రాజు పాల్గొన్నారు.

Related posts

యువత మత్తు మందుకి బానిస అవ్వొద్దు

TNR NEWS

వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం 3వ వర్ధంతి ఘనంగా నివాళులు

TNR NEWS

మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని రైతులను వెంటనే విడుదల చేయాలి బిఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు కుర్ర సావిత్రి

TNR NEWS

పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి

TNR NEWS

ఓదెల లో లేబర్ కార్డు ఉన్నవారికి ఉచిత వైద్య పరీక్షలు ఓదెల గ్రామం మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ ఆధ్వర్యంలో

TNR NEWS

నల్లగొండ ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా

TNR NEWS