Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

మరణించిన కుటుంబానికి 50 కేజీల బియ్యం 2000 అందించిన ప్రియదర్శిని యూత్

నెక్కొండ మండల కేంద్రంలో ఇటీవల మరణించినటువంటి కీ.శే. పోరండ్ల రాజు కుటుంబ సభ్యులను. ప్రియదర్శని క్లబ్ కన్వీనర్ చల్ల రగోత్తమ్ రెడ్డి పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయంగా 50 కేజీల బియ్యాన్ని మరియు 2000 రూపాయలు అందజేయడం జరిగింది. ఈ

కార్యక్రమంలో ప్రియదర్శిని క్లబ్ అధ్యక్షులు బండా రంజన్ రెడ్డి , ప్రియదర్శిని క్లబ్ కో కన్వీనర్ గోరంట్ల వెంకట నారాయణ , ప్రియదర్శిని క్లబ్ గౌరవ సభ్యులు మూషిని సారయ్య , రామారపు భద్రయ్య , నేతుల సారంగపాణి , వనం ఏకాంతం,చల్లా కమలాకర్ రెడ్డి , పొట్లపల్లి వీరస్వామి , గట్ల వరుణ్ , తాళ్లపల్లి భాస్కర్ , పోరాన్ల శ్రీను, రాయరాకుల సాంబయ్య , గొల్లపల్లి సోమేష్ పొట్లపల్లి రాజు పాల్గొన్నారు.

Related posts

కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి

TNR NEWS

పలు కుటుంబాలను పరామర్శించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి

TNR NEWS

మల్టీ లెవల్ మార్కెటింగ్ స్కీమ్ లతో అప్రమత్తంగా ఉండాలి. సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే ఆయుధం.: పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్

TNR NEWS

ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో అన్న వితరణ కార్యక్రమం ‌

TNR NEWS

డివైడర్‌ను ఢీకొట్టిన బైక్‌.. వ్యక్తి మృతి

TNR NEWS

ముండ్ర వెంకటేశ్వరరావు మృతి సమాజానికి తీరని లోటు

TNR NEWS