Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

మద్నూర్ లో మహాత్మా గాంధీ వర్ధంతి

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేద్రం లో గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులు మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి, గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ…మహాత్మా గాంధీ చేసిన సేవలను కొనియాడారు గాంధీని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. దేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణ త్యాగాలు చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రామ్ పటేల్ హనుమంతు స్వామి రాజు సంతోష్ మేస్త్రి అశోక్ కల్లూరు వార్ దత్తు బండి వార్ అఖిల్ కమలాకర్ కుశాల్ రచవర్ మాజీ ఎంపిటిసి హనుమాన్లు బండి వార్ బాలాజీ సోషల్ మీడియా ఇంచార్జ్ వున్నారు.

Related posts

జ్యోతిరావు పూలే ఆశయాలు సాధించాలి

TNR NEWS

కోదాడ పట్టణంలో 40 మంది మెప్మా ఆర్పీల ముందస్తు అరెస్ట్ 

TNR NEWS

*మంథనిలో పోలీసుల కార్డెన్ సర్చ్*  సరైన ధ్రువీకరణ పత్రాలు లేని సుమారు 50 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలను గుర్తించిన పోలీసులు.

TNR NEWS

ముగిసిన రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి క్రికెట్ టోర్నమెంట్

Harish Hs

ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మానసిక వికలాంగుల విద్యార్థులకు బ్రెడ్,పండ్లు పంపిణీ

Harish Hs

క్యాన్సర్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి

Harish Hs