Tnrnews.in
తెలంగాణ

తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించిన ట్రాఫిక్ సిఐ

 

రాయచోటి పట్టణంలో ట్రాఫిక్ సిఐ విశ్వనాథరెడ్డి పలు ప్రాంతాలలో తన సిబ్బందితో వాహనాల తనిఖీలను నిర్వహించారు.ఈ తనిఖీలలో వాహన సంబంధిత పత్రాలు లేనివారికి జరిమానా విధించారు.అలాగే తనిఖీలలో ఆచార్యాన్ని కలిగించే విధంగా రోజురోజుకు అధికంగా మైనర్లు పోలీసులకు పట్టుబడుతున్నారని తెలిపారు.ఇలా తనిఖీలలో పట్టుబడిన పిల్లల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ విశ్వనాథ రెడ్డి మాట్లాడుతూ…అవగాహన లేకుండా మైనర్లు వాహనాలు నడపటం వలన ప్రమాదాల బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, తల్లిదండ్రులు మైనర్ లకు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వరాదని హెచ్చరించారు..

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

కంపు వాసన నరకయాతన… * డ్రైనేజీ కాల్వల తలపిస్తున్న సిసి రోడ్డు * నడవలేని స్థితిలో వార్డు ప్రజలు * సంవత్సరాలు గడుస్తున్న పట్టించుకోని అధికారులు 

TNR NEWS

తహసీల్దార్‌ కార్యయంలో ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి

TNR NEWS

దివ్యాంగులకు రైల్వే భారీ ఊరట.. UDID కార్డుతో టికెట్ ధరపై 75% వరకు రాయితీ

TNR NEWS

అర్హులైన పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణం చేయాలి సిపిఎం నాయకులు మెదరమెట్ల వెంకటేశ్వరరావు

TNR NEWS

వరి పొలాన్ని పరిశీలించిన వ్యవసాయ శాఖ అధికారులు

Harish Hs

ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

TNR NEWS