Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి  జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ 

ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులకు సూచించారు. మెట్ పల్లి పట్టణంలోని ఆర్డీవో కార్యాలయాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆర్డీవో శ్రీనివాస్ ద్వారా ఉద్యోగుల వివరాలు తెలుసుకున్నారు. కోర్టు కేసు ఫైళ్లను, ధరణి దరఖాస్తులను, రికార్డుల నిర్వహణ, ప్రజలు సమర్పించిన దరఖాస్తులను ఆయన పరిశీలించారు. కార్యాలయ పరిసరాలను పరిశీలించి ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సాధ్యమైనంత తొందరగా పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆదేశించారు.

Related posts

కాల్వశ్రీరాంపూర్ లో పెద్దమ్మతల్లి బోనాలు

TNR NEWS

జ్యోతిరావు పూలే ఆశయాలు సాధించాలి

TNR NEWS

బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్స్ సేవలు అభినందనీయం

TNR NEWS

ముండ్ర వెంకటేశ్వరరావు మృతి సమాజానికి తీరని లోటు

TNR NEWS

మిర్చి పంటకు కనీస మద్దతు ధర 25 వేలు ప్రకటించాలి.  సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టి పెల్లి సైదులు

TNR NEWS

ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యంకు బోనస్ డబ్బులు వెంటనే చెల్లించాలి

Harish Hs