Tnrnews.in
తెలంగాణ

ఘనంగా సావిత్రీ బాయి పూలే జయంతి వేడుకలు

మండలం లోని వెంకట్రావు పేట జిల్లా పరిషత్ ఉన్నత పాటశాలలో సావిత్రీబాయి పులే జయంతి సందర్భముగా జాతీయ మహిళా ఉపాద్యాయ దినోత్సవము ఘనంగా నిర్వహించారు. సావిత్రీబాయి పటానికి పూలమాల వేసి ఆమె జీవితం విద్యార్థులకు స్ఫూర్తి అని,అణగారిన వారి జీవితాలకు ఆమె అందించిన విద్య మన అందరికీ ఆదర్శప్రాయం అని, మన జీవితములో సావిత్రీబాయి పోరాటపటిమ ఎంతో స్ఫూర్తి, ప్రాధాన్యత కలిగి ఉందని ఉపాద్యాయులు తమ ప్రసంగాల ద్వారా వివరించడం జరిగింది.తదుపరి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి నయీమ కౌసర్ గారిని ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు కలిసి శాలువ ,పుష్పగుచ్చం తో సన్మానం చేశారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

బీరప్ప స్వామి దేవాలయానికి ఆర్థిక సాయం అందజేసిన.  పి ఎ సి ఎస్ మాజీ చైర్మన్ ఏరుకొండ రవీందర్ గౌడ్

TNR NEWS

దేవాలయానికి రూ .లక్ష రూపాయలు విరాళం  

TNR NEWS

అంకెల గారడి లా కేంద్ర బడ్జెట్….  సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

ఎల్ ఓ సీ అందచేసిన స్పీకర్.

TNR NEWS

అంగరంగ వైభవంగా శ్రీ గోదారంగనాదుల కళ్యాణ మహోత్సవం..

TNR NEWS

కాల్వశ్రీరాంపూర్ మండల కార్యాలయం లో ఘనంగా గనతంత్ర వేడుకలు

TNR NEWS