Tnrnews.in
తెలంగాణ

ఘనంగా సావిత్రీ బాయి పూలే జయంతి వేడుకలు

మండలం లోని వెంకట్రావు పేట జిల్లా పరిషత్ ఉన్నత పాటశాలలో సావిత్రీబాయి పులే జయంతి సందర్భముగా జాతీయ మహిళా ఉపాద్యాయ దినోత్సవము ఘనంగా నిర్వహించారు. సావిత్రీబాయి పటానికి పూలమాల వేసి ఆమె జీవితం విద్యార్థులకు స్ఫూర్తి అని,అణగారిన వారి జీవితాలకు ఆమె అందించిన విద్య మన అందరికీ ఆదర్శప్రాయం అని, మన జీవితములో సావిత్రీబాయి పోరాటపటిమ ఎంతో స్ఫూర్తి, ప్రాధాన్యత కలిగి ఉందని ఉపాద్యాయులు తమ ప్రసంగాల ద్వారా వివరించడం జరిగింది.తదుపరి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి నయీమ కౌసర్ గారిని ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు కలిసి శాలువ ,పుష్పగుచ్చం తో సన్మానం చేశారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

లచ్చయ్య మృతదేహానికి నివాళులు అర్పించిన సొసైటీ చైర్మన్ డైరెక్టర్లు

Harish Hs

సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి 

TNR NEWS

సావిత్రి బాయి పూలే నేషనల్ ఐకాన్ అవార్డు అందుకున్న మల్యాల సతీష్ కుమార్ హైదరబాద్ రవీంద్ర భారతిలో అవార్డు ప్రధానం చేసిన అభిలాష హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్

TNR NEWS

TNR NEWS

ఉపాధ్యాయ ఎమ్మెల్సీఎన్నికల బరిలో 22 మంది  

TNR NEWS

వెలగని హైమక్స్ లైట్స్

TNR NEWS