Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

*వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన జిల్లా వ్యవసాయాధికారి*

 

పెద్ద గూడూరు మండలం :- మహబూబాబాద్ జిల్లా, స్థానిక గూడూరు మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా వ్యవసాయ అధికారి విజయ నిర్మల, మండల వ్యవసాయ అధికారి ఎండి. అబ్దుల్ మాలిక్, స్థానిక గూడూరు మండల తహసిల్దార్ సంగు శ్వేతా లు సందర్శించారు. రైతులు వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేటప్పుడు ఎఫ్ఏ 2. నిబంధనలు తప్పకుండా పాటించి ప్రభుత్వం ఇచ్చే 500 బోనస్ ను పొందాలన్నారు. అంతే కాకుండా వర్షాభావ సూచనలు ఉన్నాయి కాబట్టి, రైతులందరూ వరి ధాన్యంపై తాడిపత్రిలు తప్పనిసరిగా కప్పుకోవాలని అన్నారు.

Related posts

జిల్లాస్థాయి వైద్య విజ్ఞాన ప్రదర్శనలో ప్రతిభ కనబరిచిన విద్యార్థి

TNR NEWS

స్వాతంత్ర సమరయోధుల ఎగ్జిబిషన్ ను జయప్రదం చేయండి.     -ఆవాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ జహంగీర్

TNR NEWS

శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర సందర్భంగా జిల్లాస్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం

Harish Hs

అత్యవసర సేవలకు అంతరాయం.. వెల్లుల్ల రోడ్డు

TNR NEWS

ముస్లిం సోదరులకు అల్లా దీవెనలు మెండుగా ఉండాలి

TNR NEWS

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి  జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ 

TNR NEWS