Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే

 

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం హైదరాబాద్ లోని హెచ్ఎండిఎ గ్రౌండ్స్ లో హోంశాఖ ప్రగతిపై నిర్వహించిన సదస్సులో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు,ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి , హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంజన్ కుమార్ యాదవ్ గారు మరియు పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

రైతన్నలకు మరియు ట్రాక్టర్ డ్రైవర్లకు విజ్ఞప్తి

TNR NEWS

జాతీయస్థాయి ఖో- ఖో పోటీలకు ఎంపికైన చర్లపాలెం విద్యార్ధి జాటోత్ గణేష్ 

TNR NEWS

కాశిబుగ్గ వివేకానంద కాలనీలో పారిశుద్ధ పనులు 

TNR NEWS

మాస్టిన్ కుల హక్కుల పోరాట సమితి పట్టణ కమిటీ ఎన్నిక

Harish Hs

TNR NEWS

TNR NEWS