Tnrnews.in
తెలంగాణరాజకీయం

కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎంఎల్ఏ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మాతృమూర్తి కొమ్మూరి సత్తమ్మ ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకొని నర్సాయపల్లిలో వారి నివాసంలో ఈరోజు వారి కుటుంబ సభ్యులని కలసి పరామర్శించిన జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆయన వెంట మద్దూరు మండల మాజీ ఎంపీపీ కృష్ణా రెడ్డి తదితరులు ఉన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

సైబర్‌నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

TNR NEWS

ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం

TNR NEWS

వికలాంగుల చెంతకు వీరయ్య -2 ప్రోగ్రామ్ పేరుతో ప్రత్యేక గ్రీవెన్స్ లు ఏర్పాటు

TNR NEWS

తప్పుడు ఆరోపణలు మానుకోవాలి

TNR NEWS

ముగిసిన ప్రకాశ్‌రాజ్ ఈడీ విచారణ

TNR NEWS

న్యాయ వాదులకు రక్షణ కల్పించాలి

TNR NEWS