Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం

కోదాడ పట్టణంలోని 34, 35 వార్డుల్లో డీలర్ షాప్ నెంబర్ 9 డీలర్ ఎర్ర లక్ష్మి రేషన్ దుకాణంలో ప్రతిష్టాత్మక సన్న బియ్యం పథకం టి పి సి సి డెలిగేట్ సిహెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి, గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు మాజీ కౌన్సిలర్ గంధం యాదగిరి లు ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో ఉగాది, రంజాన్ పండుగల తర్వాత సన్న బియ్యం పండుగ జరుగుతుందన్నారు. పేదల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. సన్న బియ్యం పథకం దేశంలో చారిత్రాత్మకంగా నిలిచిపోతుందన్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సిహెచ్ శ్రీనివాసరావు, షేక్ బషీర్, కందుల కోటేశ్వరరావు,వెంకటరెడ్డి, మాజీ కౌన్సిలర్ గంధం యాదగిరి, గంధం పాండు, చింత బాబు మాదిగ, గుండె పొంగు రమేష్, ఎర్ర శ్రీనివాసరావు, ఎర్ర వంశీ, ఏర్ర నాగభూషణరావు, అంజని పలువురు నాయకులు పాల్గొన్నారు……..

Related posts

కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం గడుస్తున్న అమలు కానీ ఆరు గ్యారంటీలు – రేవంత్ రెడ్డికి హరీష్ రావును ఎదుర్కునే దమ్ము లేదు  – గజ్వేల్ నియోజకవర్గం ఇంచార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి

TNR NEWS

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి

Harish Hs

క్రీడాకారులను అభినందించిన రాజేష్

TNR NEWS

నిమోనియ బారినపడి బాలుడు మృతి

TNR NEWS

విమాన ప్రమాద మృతులకు నివాళులు

TNR NEWS

పెన్షనర్స్ భవన్ లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

TNR NEWS