Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

ఇందిరమ్మ ఇండ్ల పథకంలో  25 మంది లబ్ధిదారులకు. చెక్కుల పంపిణీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 

వికారాబాద్ జిల్లా లో ఇందిరమ్మ ఇండ్ల పథకం లో బాగంగా 300 గృహాలకు మార్కింగ్ చేయగా ,అందులో 25 మంది లబ్ది దారులు ఈ రోజు వరకు బెష్ మెంట్ నిర్మాణం చేసుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు.

మంగళవారము శంషాబాద్ నోవాటేల్ హోటల్ నందు గౌరవ రాష్ర ముఖ్య మంత్రి గారి చేతుల మీదుగా ఎంపికైన లబ్ది దారులకు బెష్మేంట్ నిర్మాణానికై ఒక లక్ష రూపాయల చొప్పున ఇద్దరు లబ్ది దారులకు రెండు లక్షల చెక్ లు అంధ జేయడం జరిగిందని తెలిపారు. మిగతా లబ్ది దారులకు అందరికి ఆన్లైన్ ద్వార చెల్లింపులు జరుగుతాయని తెలిపారు.

1. నూర్జహాన్ బేగం , సంగాయి పల్లి గ్రామం, దుద్యాల మండలం, కోడంగల్ నియోజకవర్గం.

2. మాల లక్ష్మి, ఎంకే పల్లి గ్రామం, పూడూర్ మండలం, పరిగి నియోజకవర్గం.

ఈ కార్యక్రమం లో మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర ఉన్నతాదికారులు, పి డి హౌసింగ్ ఏ. కృష్ణయ్య తదితరులు ఉన్నారు.

Related posts

విద్యార్థులకు గణిత ప్రతిభా పరీక్షలు

TNR NEWS

*తెలంగాణ రాష్ట్రంలో సుపరిపాలన అందించడమే లక్ష్యం గా కుల గణన చేపట్టాం-ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్*

TNR NEWS

రహదారి భద్రత సమాజంలో అందరి బాధ్యత…..  రహదారి భద్రత నిబంధనలు పాటించండి ఆనందంగా జీవించండి……… టిపిసిసి డెలిగేట్ లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మునిసిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్….. కోదాడ రవాణా శాఖ ఆధ్వర్యంలో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు ప్రారంభం

TNR NEWS

క్రెడాస్ సేవలు వినియోగించుకోవాలి 

TNR NEWS

ఆకాశమే హద్దుగా ప్రతి మహిళ ఎదుగాలే…

TNR NEWS

ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేత

Harish Hs