Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

జగిత్యాల జిల్లా యువకుడు గ్రూప్-3, గ్రూప్-1లో ప్రతిభ కనబర్చాడు

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రాయికల్ పట్టణానికి చెందిన సురతాని అరవింద్ రెడ్డి నేడు ప్రకటించిన గ్రూప్-3 ఫలితాల్లో 103వ ర్యాంక్ సాధించాడు. మొన్న ప్రకటించిన గ్రూప్-1 పరీక్షలో కూడా 421 మార్కులు సాధించాడు. సురతాని భాగ్యలక్ష్మి-మల్లారెడ్డి గార్ల పుత్రుడు సురతాని అరవింద్ రెడ్డి. ప్రస్తుత యువతకు ఆదర్శంగా నిలవడంతో తల్లిదండ్రులు అరవింద్ రెడ్డిని చూసి గర్వపడుతున్నారు. మండలానికి చెందిన నాయకులు ప్రశంసించారు.

Related posts

మొక్కలు నాటడం ద్వారా స్వచ్ఛమైన ఆక్సిజన్ లభిస్తుంది – పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా

Dr Suneelkumar Yandra

దేశాభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న నిర్మాణ రంగం

TNR NEWS

జర్నలిస్ట్ హరికిషన్ ఆశయ సాధనకు కృషి చేస్తాం

Harish Hs

గాయత్రి షుగర్స్ లో బీఎంఎస్ ఘనవిజయం

TNR NEWS

ఎమ్మెల్యే సహకారంతో వార్డు సమస్యల పరిష్కారానికి కృషి

TNR NEWS

*ఎమ్మార్పీఎస్, ఎం జె ఎఫ్ ఆధ్వర్యంలో 75 వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు*

Harish Hs