Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

ఇందిరమ్మ ఇండ్ల పథకంలో  25 మంది లబ్ధిదారులకు. చెక్కుల పంపిణీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 

వికారాబాద్ జిల్లా లో ఇందిరమ్మ ఇండ్ల పథకం లో బాగంగా 300 గృహాలకు మార్కింగ్ చేయగా ,అందులో 25 మంది లబ్ది దారులు ఈ రోజు వరకు బెష్ మెంట్ నిర్మాణం చేసుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు.

మంగళవారము శంషాబాద్ నోవాటేల్ హోటల్ నందు గౌరవ రాష్ర ముఖ్య మంత్రి గారి చేతుల మీదుగా ఎంపికైన లబ్ది దారులకు బెష్మేంట్ నిర్మాణానికై ఒక లక్ష రూపాయల చొప్పున ఇద్దరు లబ్ది దారులకు రెండు లక్షల చెక్ లు అంధ జేయడం జరిగిందని తెలిపారు. మిగతా లబ్ది దారులకు అందరికి ఆన్లైన్ ద్వార చెల్లింపులు జరుగుతాయని తెలిపారు.

1. నూర్జహాన్ బేగం , సంగాయి పల్లి గ్రామం, దుద్యాల మండలం, కోడంగల్ నియోజకవర్గం.

2. మాల లక్ష్మి, ఎంకే పల్లి గ్రామం, పూడూర్ మండలం, పరిగి నియోజకవర్గం.

ఈ కార్యక్రమం లో మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర ఉన్నతాదికారులు, పి డి హౌసింగ్ ఏ. కృష్ణయ్య తదితరులు ఉన్నారు.

Related posts

సావిత్రిబాయి ఫూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడంపై హర్షం

TNR NEWS

కోర్టులో ఈ-సేవ కేంద్రం ప్రారంభం 

TNR NEWS

నేడు మునగాల లో విజ్ఞానోత్సవం

TNR NEWS

నేటి సాంకేతికత రేపటికి సాంకేతికత కు పునాది  ప్రభుత్వం విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది… జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు  బాల వైజ్ఞానిక ప్రదర్శనలు సృజనాత్మకతకు ప్రతీకలు ఉపాధ్యయులు ప్రభుత్వ విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయాలి  కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ సహకారంతో వైజ్ఞానిక ప్రదర్శన విజయవంతం భళా… బాలల సైన్స్ ప్రయోగాలుజిల్లా విద్యాశాఖ చరిత్రలో కోదాడ విద్యా బాల వైజ్ఞానిక ప్రదర్శన మైలు రాయి….డీఈఓ అశోక్

TNR NEWS

రజకుల సంక్షేమానికి బడ్జెట్ పెంచాలి

TNR NEWS

హుజూర్ నగర్ మున్సిపాలిటీ 25వ వార్డులో సామాజిక సర్వేలో పాల్గొన్న ఆర్డీవో

TNR NEWS