Tnrnews.in
తెలంగాణరాజకీయం

గులాబీ జెండా ప్రజలకు అండ  ఏప్రిల్ 27 చలో వరంగల్ పోస్టర్ ఆవిష్కరణ

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గులాబీ జెండా ఎల్లవేళలా ప్రజలకు అండగా ఉంటుందని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. మంగళవారం చలో వరంగల్ పోస్టర్ను మాజీ ఎంపీపీ లింగాల నిర్మల నివాసంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలిపింది గులాబీ జెండాయనని పేర్కొన్నారు.

లక్షలాదిగా తరలివెళదాం

బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేద్దా మన్నారు. ఈ నెల టిఆర్ఎస్ రజదోత్సవ మహాసభలకు బెజ్జంకి మండలం నుండి అధిక సంఖ్యలో కార్యకర్తలను తరలించాలని రసమయి బాలకిషన్ కోరాడు. ఈ పోస్టర్ ఆవిష్కరణలో బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి కనగండ్ల తిరుపతి, మాజీ ఎంపీపీ లింగాల నిర్మల, సీనియర్ నాయకులు లింగాల లక్ష్మణ్, ఎలా శేఖర్ బాబు, శంభు పెద్ద లింగారావు, తిప్పారపు మహేష్ తదితరులు పాల్గొన్నారు

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల శాంతియుత నిరసన దీక్ష

TNR NEWS

రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైన విద్యార్థి

TNR NEWS

విత్తనాల కొనుగోలులో రైతులు జాగ్రత్తలు పాటించాలి  మండల వ్యవసాయ అధికారి బి.రాజు

TNR NEWS

ఒకే రోజు టెట్, ఆర్ఆర్బీ పరీక్షలు.. వాయిదా వేయాలని డిమాండ్

TNR NEWS

అనంతరం, భువనగిరి, యాదాద్రి భువనగిరి జిల్లా రేపు వాత్సల్య ఇంజనీరింగ్ కళాశాలలో మెగా జాబ్ మేళా

TNR NEWS

విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలి

TNR NEWS