Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణవిద్య

ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం

రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్ కార్యక్రమానికి పిలుపునివ్వగా మండల కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్థానిక ఏఐఎస్ఎఫ్ నాయకులు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్ని బంద్ చేయించి తమ యొక్క నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జి శివ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ సారధ్యంలోని రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్న విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో అలసత్వం వహిస్తుందని అన్నారు. ప్రైవేటు కార్పొరేటు విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని, ఖాళీగా ఉన్న టీచర్, ఎంఈఓ, డిఇఓ పోస్టులు భర్తీ చేయాలని, ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేయాలని అన్ని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలని, గురుకులాలు, కస్తూరిబా పాఠశాలలో మరియు ఇతర వసతి గృహాల్లోఫుడ్ పాయిజన్ ఘటనల పై తగు విచారణ నిర్వహించి,బాధ్యులపై చర్యలు తీసుకుంటూ భవిష్యత్తులో పొడుపాయిజన్ ఘటనలు జరగకుండా నివారించాలని అన్నారు.పెండింగ్ మెస్ కాస్మోటిక్ మరియు మధ్యాహ్న భోజన బిల్లులు వెంటనే చెల్లించాలని, కళాశాల విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ మరియు ఉపకార వేతనాలు విడుదల చేయాలని,బెస్ట అవైలబుల్ స్కీం పెండింగ్ బకాయిలు మంజూరు చేయాలని తదితర డిమాండ్ల సాధన కోసం నేడు విద్యాసంస్థల బంద్ నిర్వహించడం జరిగిందని. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని లేనియెడల, రానున్న కాలంలో విద్యార్థి ఉద్యమాన్ని బోలోపేతం చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు వెంకటేష్ ,ముస్తఫా, చందు, సాయి,తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్ కార్యక్రమానికి పిలుపునివ్వగా మండల కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్థానిక ఏఐఎస్ఎఫ్ నాయకులు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్ని బంద్ చేయించి తమ యొక్క నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జి శివ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ సారధ్యంలోని రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్న విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో అలసత్వం వహిస్తుందని అన్నారు. ప్రైవేటు కార్పొరేటు విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని, ఖాళీగా ఉన్న టీచర్, ఎంఈఓ, డిఇఓ పోస్టులు భర్తీ చేయాలని, ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేయాలని అన్ని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలని, గురుకులాలు, కస్తూరిబా పాఠశాలలో మరియు ఇతర వసతి గృహాల్లోఫుడ్ పాయిజన్ ఘటనల పై తగు విచారణ నిర్వహించి,బాధ్యులపై చర్యలు తీసుకుంటూ భవిష్యత్తులో పొడుపాయిజన్ ఘటనలు జరగకుండా నివారించాలని అన్నారు.పెండింగ్ మెస్ కాస్మోటిక్ మరియు మధ్యాహ్న భోజన బిల్లులు వెంటనే చెల్లించాలని, కళాశాల విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ మరియు ఉపకార వేతనాలు విడుదల చేయాలని,బెస్ట అవైలబుల్ స్కీం పెండింగ్ బకాయిలు మంజూరు చేయాలని తదితర డిమాండ్ల సాధన కోసం నేడు విద్యాసంస్థల బంద్ నిర్వహించడం జరిగిందని. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని లేనియెడల, రానున్న కాలంలో విద్యార్థి ఉద్యమాన్ని బోలోపేతం చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు వెంకటేష్ ,ముస్తఫా, చందు, సాయి,తదితరులు పాల్గొన్నారు.

 

 

Related posts

ముగిసిన వేసవి ఉచిత శిక్షణ శిబిరం

TNR NEWS

*తొమ్మిది నెలల గర్భిణీని తొక్కుతూ ఇంట్లోకి వెళ్లారు.. ఇదేనా ప్రజాపాలన..!!*

Harish Hs

మాజీ ఎంపీ నామ చేతుల మీదుగా నూతన ఫార్మా రిటైల్ అవుట్‌లెట్ ప్రారంభం ప్రజలకు అందుబాటు ధరలకు నాణ్యమైన మందులు అందించాలి – మాజీ ఎంపీ నామ

TNR NEWS

వీరాపూర్ గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు మంజూరి పత్రాల పంపిణీ 

TNR NEWS

మాదిగ ఉద్యోగుల సమాఖ్య కోదాడ డివిజన్ కమిటీ ఎన్నిక……..

Harish Hs

ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే

TNR NEWS