Tnrnews.in
తెలంగాణవిద్య

ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం

రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్ కార్యక్రమానికి పిలుపునివ్వగా మండల కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్థానిక ఏఐఎస్ఎఫ్ నాయకులు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్ని బంద్ చేయించి తమ యొక్క నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జి శివ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ సారధ్యంలోని రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్న విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో అలసత్వం వహిస్తుందని అన్నారు. ప్రైవేటు కార్పొరేటు విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని, ఖాళీగా ఉన్న టీచర్, ఎంఈఓ, డిఇఓ పోస్టులు భర్తీ చేయాలని, ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేయాలని అన్ని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలని, గురుకులాలు, కస్తూరిబా పాఠశాలలో మరియు ఇతర వసతి గృహాల్లోఫుడ్ పాయిజన్ ఘటనల పై తగు విచారణ నిర్వహించి,బాధ్యులపై చర్యలు తీసుకుంటూ భవిష్యత్తులో పొడుపాయిజన్ ఘటనలు జరగకుండా నివారించాలని అన్నారు.పెండింగ్ మెస్ కాస్మోటిక్ మరియు మధ్యాహ్న భోజన బిల్లులు వెంటనే చెల్లించాలని, కళాశాల విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ మరియు ఉపకార వేతనాలు విడుదల చేయాలని,బెస్ట అవైలబుల్ స్కీం పెండింగ్ బకాయిలు మంజూరు చేయాలని తదితర డిమాండ్ల సాధన కోసం నేడు విద్యాసంస్థల బంద్ నిర్వహించడం జరిగిందని. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని లేనియెడల, రానున్న కాలంలో విద్యార్థి ఉద్యమాన్ని బోలోపేతం చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు వెంకటేష్ ,ముస్తఫా, చందు, సాయి,తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్ కార్యక్రమానికి పిలుపునివ్వగా మండల కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్థానిక ఏఐఎస్ఎఫ్ నాయకులు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్ని బంద్ చేయించి తమ యొక్క నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జి శివ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ సారధ్యంలోని రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్న విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో అలసత్వం వహిస్తుందని అన్నారు. ప్రైవేటు కార్పొరేటు విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని, ఖాళీగా ఉన్న టీచర్, ఎంఈఓ, డిఇఓ పోస్టులు భర్తీ చేయాలని, ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేయాలని అన్ని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలని, గురుకులాలు, కస్తూరిబా పాఠశాలలో మరియు ఇతర వసతి గృహాల్లోఫుడ్ పాయిజన్ ఘటనల పై తగు విచారణ నిర్వహించి,బాధ్యులపై చర్యలు తీసుకుంటూ భవిష్యత్తులో పొడుపాయిజన్ ఘటనలు జరగకుండా నివారించాలని అన్నారు.పెండింగ్ మెస్ కాస్మోటిక్ మరియు మధ్యాహ్న భోజన బిల్లులు వెంటనే చెల్లించాలని, కళాశాల విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ మరియు ఉపకార వేతనాలు విడుదల చేయాలని,బెస్ట అవైలబుల్ స్కీం పెండింగ్ బకాయిలు మంజూరు చేయాలని తదితర డిమాండ్ల సాధన కోసం నేడు విద్యాసంస్థల బంద్ నిర్వహించడం జరిగిందని. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని లేనియెడల, రానున్న కాలంలో విద్యార్థి ఉద్యమాన్ని బోలోపేతం చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు వెంకటేష్ ,ముస్తఫా, చందు, సాయి,తదితరులు పాల్గొన్నారు.

 

 

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

సమానత్వాన్ని హరించి వేస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వం… రాష్ట్రంలో ప్రజలు ఆశించినంతగా లేని కాంగ్రెస్ పరిపాలన… ప్రజల పక్షాన నిలబడి పాలకులను ప్రశ్నించేది ఎర్రజెండానే… సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి…

TNR NEWS

విద్యార్థులు విద్యతో పాటు క్రీడాల్లో రాణించాలి ఎంపీడీవో సత్తయ్య

TNR NEWS

ఉపాధి’ హామీ పథకంలో అవకతవకలు..!

TNR NEWS

కోదాడలో అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన

Harish Hs

ప్రభుత్వ పథకాలకు మరో అవకాశం

TNR NEWS

నూతన ఉపాధ్యాయుల నుండి డబ్బులు వసూలు చేస్తున్న ఎస్ టి ఓ కొడంగల్ పై చర్యలు తీసుకోవాలి. టీఎస్ యుటిఎఫ్ డిమాండ్.

TNR NEWS