Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ఉపాధ్యాయుల కృషితోనే ప్రభుత్వ విద్య బలోపేతం

ఉపాధ్యాయుల సమిష్టి కృషితోనే ప్రభుత్వ విద్యా రంగం బలోపేతం అవుతుందని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రానా అన్నారు. గురువారం ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో ఆమె కోదాడ బాలుర ఉన్నత పాఠశాల హెచ్ఎం మండల,విద్యాధికారి సలీం షరీఫ్ ను సన్మానించారు. బడిబాట కార్యక్రమంలో అత్యధిక విద్యార్థులను నమోదు చేసినందుకు ఆయనను అభినందించినారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించి, ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయాలని ఆమె సూచించారు.

Related posts

ఏప్రియల్ 1 నుండి ప్రతి పేదవారికి పోషకాలతో కూడిన నాణ్యమైన 6 కేజీల సన్న బియ్యం

TNR NEWS

సీనియర్ జర్నలిస్ట్ ని పరామర్శించిన ఎర్రబెల్లి దయాకర్ రావు 

TNR NEWS

నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం వరకు లాంచ్ ప్రయాణాన్ని ప్రారంభించిన తెలంగాణ పర్యాటకశాఖ…..

Harish Hs

గ్రూప్ 3 ఎగ్జామ్స్ పేపర్ డిస్ట్రిబ్యూషన్ లో అడిషనల్ కలెక్టర్ రాంబాబు

Harish Hs

కోదాడలో గ్యాస్ సిలిండర్ దొంగ అరెస్ట్

Harish Hs

పచ్చి ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలి

Harish Hs