Tnrnews.in
తెలంగాణరాజకీయం

గజ్వేల్ పట్టణంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు – పీసీసీ అధికార ప్రతినిధి శ్రీ బండారు శ్రీకాంత్ రావు

తెలంగాణ రాష్ట్ర వర ప్రదాయిని, తెలంగాణ తల్లి , రాజ్యసభ సభ్యురాలు మాజీ ఆలిండియా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ 78 వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ రావు. గజ్వేల్ పట్టణ పరిధిలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి, అంబేద్కర్ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి ఘనంగా సంబురాలు నిర్వహించారు. తదనంతరం గజ్వేల్ పట్టణంలోని మానసిక వికలాంగుల హాస్టల్ లో విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా బండారు శ్రీకాంత్ రావు మాట్లాడుతూ సోనియా గాంధీ తెలంగాణ ఉద్యమం లో ఎంతో మంది విద్యార్థులు అమరులు అవుతున్నారని గ్రహించి ఆంధ్రప్రదేశ్ లో పార్టీ కి నష్టం వాటిల్లుతుందని, పార్టీ మనుగడ కొల్పుతుంది అని తెలినప్పటికి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మహానేత అని కొనియాడారు అలాంటి మహా తల్లి జన్మదినం సందర్భంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటామని అన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

పీడీఎస్ బియ్యం పట్టివేత…. 8 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం ను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు….

TNR NEWS

మహిళా దినోత్సవం సందర్భంగా రూరల్ సీఐ రజిత రెడ్డికి అభినందనలు

Harish Hs

ఆపదలో అండగా బీమా

TNR NEWS

సైబర్ నేరాలు, మైనర్ డ్రైవింగ్ తదితర అంశాల గురించి అవగాహన జిల్లా పరిషత్ హై స్కూల్ ఎడ్యుకేషన్ హబ్ విద్యార్థులకు తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని గుర్తించుకొని ఇష్టంగా చదువుకోవాలి గజ్వేల్ షీ టీమ్ ఏఎస్ఐ శ్రీరాములు

TNR NEWS

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైయస్సార్ జయంతి

TNR NEWS

మెగా జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలి :కరపత్రాలు పంచుతున్న కాంగ్రెస్ నాయకులు

TNR NEWS