Tnrnews.in
తెలంగాణ

ఉపాధ్యాయుల కృషితోనే ప్రభుత్వ విద్య బలోపేతం

ఉపాధ్యాయుల సమిష్టి కృషితోనే ప్రభుత్వ విద్యా రంగం బలోపేతం అవుతుందని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రానా అన్నారు. గురువారం ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో ఆమె కోదాడ బాలుర ఉన్నత పాఠశాల హెచ్ఎం మండల,విద్యాధికారి సలీం షరీఫ్ ను సన్మానించారు. బడిబాట కార్యక్రమంలో అత్యధిక విద్యార్థులను నమోదు చేసినందుకు ఆయనను అభినందించినారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించి, ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయాలని ఆమె సూచించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

దానధర్మాలకు ప్రతీకగా రంజాన్ మాసం

TNR NEWS

కన్నుల పండుగగా కొమురవెల్లి మల్లన్న కల్యాణం

TNR NEWS

చెట్లకు రాఖీలు కట్టిన మున్సిపల్ కమిషనర్ రమాదేవి

TNR NEWS

వి. ఎన్. జీవితం స్ఫూర్తిదాయకం*…..  *జిల్లా సమగ్ర అభివృద్ధిలో విఎన్ పాత్ర మరువలేనిది.*….  *సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

పెద్దగట్టు జాతర ప్రాంగణాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్

TNR NEWS

ప్రజాసేవకు విరమణ ఉండదు

Harish Hs