Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

కోదాడలో అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన

నీటిపారుదల శాఖ అధికారులకు మౌలిక సదుపాయాలు కల్పించి, రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం కోదాడ లో ఆయన రూ‌.54.03 కోట్లతో రాజీవ్ నగర్, రాజు శాంతినగర్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు, అలాగే రూ.5.10 కోట్లతో కోదాడలో నిర్మించే ఇరిగేషన్ డివిజన్ కార్యాలయం నూతన భవన నిర్మాణానికి సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కోదాడ నియోజకవర్గంలో 2.29 లక్షల ఎకరాలకు సాగునీరును పరిరక్షించే అధికారులకు కార్యాలయం 4 అంతస్తులతో 12 వేల చదరపు అడుగుల్లో నిర్మించడం జరుగుతుందని, వచ్చే జూన్ నాటికి నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను అధికారులను మంత్రి ఆదేశించారు.

Related posts

అక్రమ రవాణా చేస్తున్న 3కిలోలు ఎండు గంజాయి పట్టివేత రెండు మొబైల్ ఫోన్లో ఒక ద్విచక్ర వాహనం ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు

TNR NEWS

మన ధర్మాన్ని మనమే కాపాడుకుందాం… గురుస్వామి వెల్ది శ్రీకాంత్ చారి

TNR NEWS

మున్నూరు కాపుల సభ్యత్వ నమోదు కార్యక్రమం

TNR NEWS

చీమలపేటలో ముగ్గుల పోటీల కార్యక్రమానికి ముఖ్యఅతిథి పాల్గొన్న..పెద్దపల్లి జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్…

TNR NEWS

సివిల్ సప్లై హామీలీల నిరసన

Harish Hs

అన్ని బంధాల కంటే స్నేహబంధం ఎంతో విలువైనది మహర్షి డిగ్రీ కళాశాలలో ఘనంగా స్నేహితుల దినోత్సవ వేడుకలు 

TNR NEWS