Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

నూతన పంచాయతీ కార్యదర్శిని సన్మానించిన టిడిపి నాయకుడు మురళి నాయుడు 

నూతన పంచాయతీ కార్యదర్శిని సన్మానించిన

టిడిపి నాయకుడు మురళి నాయుడు

 

నాగలాపురం మండల పరిధిలోని సురుటుపల్లి గ్రామపంచాయతీకి చెందిన సచివాలయానికి నూతన పంచాయతీ కార్యదర్శి గా సోమవారం యూసఫ్ ఖాన్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయనకు సురుటు పల్లి పంచాయతీ టిడిపి గ్రామ అధ్యక్షుడు మురళి నాయుడు., భాస్కర్ బాబు . సాలులతో ఘనంగా సన్మానించారు. గ్రామాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

Related posts

సీఎం చంద్రబాబును కలిసిన ఎన్ఆర్ఐ విద్యార్థి సిద్ధార్థ్

Dr Suneelkumar Yandra

తెలుగు రాష్ట్రాల నుండి శబరి కి ప్రత్యేక రైళ్లు

TNR NEWS

భక్తి శ్రద్ధలతో శ్రీ షిరిడీ సాయిబాబా వారి 19వ ఆలయ వార్షికోత్సవం

Dr Suneelkumar Yandra

అటవీశాఖలో దశల వారీగా మార్పులు: పవన్

TNR NEWS

ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది – వైయస్సార్సిపి పిఠాపురం ఇంఛార్జ్ వంగా గీత

Dr Suneelkumar Yandra

పల్లె పండుగ తో గ్రామాలు సమగ్రాభివృద్ధి*

TNR NEWS