Tnrnews.in
ఆంధ్రప్రదేశ్

బైరెడ్డిపల్లి గ్రామ సచివాలయం 1 ను సందర్శించిన చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ గోవిందప్ప శ్రీనివాసులు@వాసు .

*బైరెడ్డిపల్లి గ్రామ సచివాలయం 1 ను సందర్శించిన చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ గోవిందప్ప శ్రీనివాసులు@వాసు .

 

బైరెడ్డిపల్లి గరుడదాత్రి

 

 

బైరెడ్డిపల్లి గ్రామ సచివాలయం 1 ను శుక్రవారం చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ గోవిందప్ప శ్రీనివాసులు@వాసు సందర్శించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయంలో ఉన్న సిబ్బంది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. ప్రజలకు గ్రామ సచివాలయం ద్వారా అందించు సేవలను బోర్డు రూపంలో ప్రదర్శించి సచివాలయంలో ఉంచాలని తెలియజేశారు .ఈ కార్యక్రమంలో జడ్పిటిసి శ్రీ కేశవులు , బైరెడ్డిపల్లి సర్పంచ్ శ్రీ వెంకటేష్ మరియు కన్వీనర్ కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఆవిర్భావ సభ అనంతరం ప్రాంగణం, పరిసరాలు శుభ్రం చేసే బాధ్యత తీసుకొంటున్నాము

Dr Suneelkumar Yandra

ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది – వైయస్సార్సిపి పిఠాపురం ఇంఛార్జ్ వంగా గీత

Dr Suneelkumar Yandra

పారిశ్రామిక వేత్తలుగా మహిళలు పరిణామం చెందాలి : పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా

TNR NEWS

కలసికట్టుగా పని చేద్దాం… ఆవిర్భావ సభను విజయవంతం చేద్దాం

వాయుగుండం.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

TNR NEWS

హరీకిషన్ జ్ఞాపకార్థం వృద్ధులకు దుస్తుల పంపిణీ

TNR NEWS