Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

అయ్యప్ప మాలధారులకు అన్నప్రాసద వితరణ

మునగాల మండల కేంద్రంలో శివారులోని శ్రీ హరిహరసుత అయ్యప్ప దేవాలయం ఆవరణలో గల అన్నదాన వితరణ కేంద్రంలో ఆదివారం 120 మంది అయ్యప్ప మాలధారులకు అన్నదానం నిర్వహించినట్లు ఆలయ కమిటీ చైర్మన్ తడకమళ్ళ శీను గురుస్వామి తెలిపారు.అన్నధాన వితరణకు మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు శెట్టి గిరి సరస్వతి దంపతుల కుమార్తె వసుధ పుట్టిన రోజు సందర్భంగా 50 కెజీల బీయ్యం , స్వీట్లు పంపిణీ చేశారు.అధేవిధంగా అనంతుల శీను రేణుకా దంపతులు 25 కెజీ బియ్యం ఇచ్చి అన్నదాన వితరణకు సహరించినట్లు అయన తెలిపారు.

Related posts

హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి బీజేపీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎఐసిసి నాయకులు మల్లికార్జున్ కరిగే దిష్టిబొమ్మ దహనం

TNR NEWS

బిజెపి కేంద్ర మంత్రులను కలిసిన జిల్లా నాయకులు.

TNR NEWS

వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి

Harish Hs

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

TNR NEWS

సీనియర్లు జూనియర్లకు మార్గదర్శకులుగా ఉండాలి

TNR NEWS

భాజపా బూత్ స్థాయి నాయకులకు చెక్కులు అందజేత

TNR NEWS