Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

అయ్యప్ప మాలధారులకు అన్నప్రాసద వితరణ

మునగాల మండల కేంద్రంలో శివారులోని శ్రీ హరిహరసుత అయ్యప్ప దేవాలయం ఆవరణలో గల అన్నదాన వితరణ కేంద్రంలో ఆదివారం 120 మంది అయ్యప్ప మాలధారులకు అన్నదానం నిర్వహించినట్లు ఆలయ కమిటీ చైర్మన్ తడకమళ్ళ శీను గురుస్వామి తెలిపారు.అన్నధాన వితరణకు మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు శెట్టి గిరి సరస్వతి దంపతుల కుమార్తె వసుధ పుట్టిన రోజు సందర్భంగా 50 కెజీల బీయ్యం , స్వీట్లు పంపిణీ చేశారు.అధేవిధంగా అనంతుల శీను రేణుకా దంపతులు 25 కెజీ బియ్యం ఇచ్చి అన్నదాన వితరణకు సహరించినట్లు అయన తెలిపారు.

Related posts

ఉపాధికార్డులున్న కూలీలందరికీ ఇందిరమ్మ భరోసా కింద 12000 ఇవ్వాలి.          పంజాల రమేష్ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు 

TNR NEWS

జగన్నాధపురం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంఈఓ

Harish Hs

ఎన్యుమరేటర్లకు తగు సమాచారం ఇవ్వండి

Harish Hs

మిల్లర్ల దోపిడీ నుంచి రైతులను కాపాడాలి

Harish Hs

*శ్రీ ధర్మశాస్త అన్నదాన సేవాసమితి ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం ప్రారంభించిన డిఎస్పి రవి*

Harish Hs

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులా..?

TNR NEWS